Flood victims | ఆపదలో ఉన్నవారిని కేటీఆర్ ఆదుకుంటున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వారికి సహాయం చేస్తున్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. రూ. 16 లక్షల విలువైన చె�
వరద బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ 32వ డివిజన్ బీఆర్నగర్, రాజీవ్ గృహకల్ప, గాయత్రీనగర్ కాలనీల్లోని వరద
వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరద బాధితులకు ఉపశమనం కలుగనుంది.
గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఓ వ్యంగ్య వాఖ్య. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని �
భారీ వర్షాలకుప్రాణ, ఆస్తి, పంటలు నష్టపోయిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. �
Minister Satyavathi Rathd | జిల్లాలోని భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ, పనులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా బండారుపల్లిలోని రాళ్లకుంట వాగు వ�
ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. వరద తగ్గినందున సహాయక చర్యలను ముమ్మరం చేశామని అ�
Minister Satyavati Rathod | వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ( Minister Satyavati Rathod ) అన్నారు.
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఏటూరునాగారం-కొండాయి, భద్రాచలం ప్రాంత వరదల్లో చిక్కుకున్న బాధి
వరదలతో ప్రజలెవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం రాత్రి ఆయన హంటర్రోడ్డులోని సాయినగర్కాలనీ, ఎన్టీఆర్నగర్కాలనీ, బృందావనకాలనీ, సంతోషిమాతకాలనీల్లో�
Minister Errabelli | తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) సూచించారు.
MLA Sekhar Reddy | ఎంతో మంది రైతులు తమ సాగు భూములను ప్రాజెక్ట్ల నిర్మాణానికి ఇవ్వడం వల్లే సాగునీటి పథకాలు విజయవంతమయ్యాయి. వారి త్యాగాలు మరిచిపోలేనివని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నృస�
ఇటీవల గోదావరి వరదలు వచ్చి భద్రాచలం వద్ద ప్రజలు నిరాశ్రయులవుతుంటే సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి అక్కడి వారిని రక్షించారని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జోరున వర్షం కురుస్తున్
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శాసనమండలిలో మంగళవారం రాష్ట్రంలో అతి�