Minister Errabelli | తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) సూచించారు.
MLA Sekhar Reddy | ఎంతో మంది రైతులు తమ సాగు భూములను ప్రాజెక్ట్ల నిర్మాణానికి ఇవ్వడం వల్లే సాగునీటి పథకాలు విజయవంతమయ్యాయి. వారి త్యాగాలు మరిచిపోలేనివని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నృస�
ఇటీవల గోదావరి వరదలు వచ్చి భద్రాచలం వద్ద ప్రజలు నిరాశ్రయులవుతుంటే సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి అక్కడి వారిని రక్షించారని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జోరున వర్షం కురుస్తున్
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శాసనమండలిలో మంగళవారం రాష్ట్రంలో అతి�
: ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, క
నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది.. గ్రామాలను నదినీ ఒక్కటి చేసింది.. వేలాది గృహాలను ముంచింది.. పంట పొలాలను కబళించింది.. వరదల కారణంగా 16,044 కుటుంబాలు ప్రభావితమయ్యాయి.. సీఎం కేస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని వరద బాధితులకు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అండగా నిలిచారు. బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో అనేక గ్రామాలు నీటమునగడంతో అక్క
గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న
ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో బీభత్సం సృష్టించిన గోదారి వరదతో సర్వం కోల్పోయిన భద్రాచలం ప్రాంత బాధితులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అండగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
‘వరద బాధితులెవరూ అధైర్య పడొద్దు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో ఇటీవల వచ్చి�
మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. నందిమేడారంలో నష్టపోయిన గంగపుత్రులు, మత్స్యకారులను ఈ నెల 14న పరామర్శించి, ఆదుకుంటామని ఆయన హ�
పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో 50 మందికి రూ.2.50 లక్షలు పంపిణీ ధర్మారం, జూలై 20: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి�
ప్రకృతి విపత్తుతో బీర్పూర్, ధర్మపురి మండలాలకు భారీ నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జగిత్య�