: ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, క
నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది.. గ్రామాలను నదినీ ఒక్కటి చేసింది.. వేలాది గృహాలను ముంచింది.. పంట పొలాలను కబళించింది.. వరదల కారణంగా 16,044 కుటుంబాలు ప్రభావితమయ్యాయి.. సీఎం కేస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని వరద బాధితులకు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అండగా నిలిచారు. బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో అనేక గ్రామాలు నీటమునగడంతో అక్క
గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న
ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో బీభత్సం సృష్టించిన గోదారి వరదతో సర్వం కోల్పోయిన భద్రాచలం ప్రాంత బాధితులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అండగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
‘వరద బాధితులెవరూ అధైర్య పడొద్దు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో ఇటీవల వచ్చి�
మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. నందిమేడారంలో నష్టపోయిన గంగపుత్రులు, మత్స్యకారులను ఈ నెల 14న పరామర్శించి, ఆదుకుంటామని ఆయన హ�
పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో 50 మందికి రూ.2.50 లక్షలు పంపిణీ ధర్మారం, జూలై 20: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి�
ప్రకృతి విపత్తుతో బీర్పూర్, ధర్మపురి మండలాలకు భారీ నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జగిత్య�
హైదరాబాద్, జులై 19 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలుస్తున్నది.
నిర్మల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పొంగి పొర్లడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ పరామార్శించి సరుకుల
వరద బాధితులకు మంత్రుల భరోసా ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 16: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రుల