హైదరాబాద్, జులై 19 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలుస్తున్నది.
నిర్మల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పొంగి పొర్లడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ పరామార్శించి సరుకుల
వరద బాధితులకు మంత్రుల భరోసా ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 16: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రుల
కుండపోత వానలు అనేక మందికి గుండె కోతను మిగిల్చాయి.. ఉమ్మడి జిల్లాలో వందలాది ఇండ్లు కూలిపోయాయి. గూడు కోల్పోయిన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రజాప్ర
వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహంలో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబీకులకు ఆర్థిక సాయం అందించి అన్నిరకాలుగా ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల వర్ష బాధితులకు అండగా నిలిచారు. నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. పెద్దపల్లి ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నంది రిజర్వాయర
సీఎం సహాయ నిధికి ప్రకటించిన సినీ హీరో ప్రభాస్ హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ముందుకొచ్చారు. కోటి రూపాయల విరాళం ప్రకటించార�
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల బాధితులను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి, నెల్లూరు జిల్లాలో వరద ప్రభావ ప్రాంతా
ఎమ్మెల్సీ కవిత | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు.