ఇటీవలి భారీ వర్షాలతో మానుకోట కకావికలం అయింది. ఇల్లు, వాకిలి, గొడ్డూగోద ఇలా సర్వం కోల్పోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
‘ఆకేరు వరద ప్రవాహం తమ తండాను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయేలా చేసింది. కట్టుబట్టలతో మిగిల్చింది. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఆదుకునేవారు కరువయ్యారు. మంత్రి పొంగులేటి వచ్చి ఆదేశాలిచ్చినా పట్టించుకున�
ఖమ్మం జిల్లాలో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని సూచించారు. ఖమ్మంలోని
BRS | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు(Heavy rains) పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి.ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్
ప్రజల నుంచి బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అర్థమవుతున్నందునే ఖమ్మం జిల్లాలో పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారు.
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమై, ప్రాణ, ఆస్తినష్టం జరిగిన నేపథ్యంలో సీఎం మంగళవా�
అధైర్యపడకండి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీతారాంతండావాసులకు భరోసానిచ్చారు. మంగళవారం ఖమ్మం జిల్లా నుంచి డోర్నకల్, కురవి మీదుగా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్దకు చేరుకున్నార�
మున్నేరుకు ముంపు వచ్చి మూడ్రోజులవుతున్నా ఆ మురుగును తొలగించే నాధుడే కరువయ్యాడు. వరద కారణంగా సర్వసం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న బాధితులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఇచ్చేవారు కూడా లేరు...
రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ఉద్యోగుల జేఏసీ సంఘాలు మంగళవారం ప్రకటించాయి. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఎంప�
ఖమ్మం వరదల విషయంలో ప్రభుత్వం తీరు రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న చందంగా ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు.
వరదతో భారీగా నష్టపోయిన రావిరాల గ్రామాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. అక్కడి ప్రజలు తమ బాధలను సీఎం తీరుస్తాడని ఎదురు చూశారని, �
వరద బాధితులను అప్రమత్తం చేయడంలో, వరద ఉధృతి తగ్గిన తరువాత సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి విమర్శించారు.
మండలంలోని బస్వాపూర్లో గల డబుల్ బెడ్రూం ఇండ్లలో నివాసముంటున్న వారిపై అధికారులు, పోలీసులు మంగళవారం జులుం ప్రదర్శించారు. అక్రమంగా నివాసముంటున్నారని చెబుతూ బలవంతంగా ఖాళీ చేయించారు. ఇండ్లల్లో ఉన్న సామగ్�
మణుగూరులో ముంపునకు గురైన వరద బాధితులకు న్యాయం చేయాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.