‘భారీ వర్షాలతో ఆకేరులో వచ్చిన వరద ప్రవాహానికి ఇళ్లు మునిగి, పంటలు కొట్టుకపోయి సర్వం కోల్పోయామయ్యా.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.. మమ్ములను మీరే కాపాడాలె సారూ..’ అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డిని వరద బాధితు�
Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో వరద భాదితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు కిషన్ రెడ్డి( Kishan Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. ఆదివారం ఖమ్మం జిల్లా దంసలాపురంలో పర్యటించిన కేంద్ర మంత్
వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డ�
వరదలతో విలవిలలాడుతున్న రెండు తెలుగు రాష్ర్టాలకు మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి రూ. రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశా రు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ
రాష్ట్రంలో ఇటీవల కురిసి న భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్ననట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
వరద బాధితులకు అండగా నిలిచేందుకు లోక్సత్తా ఆధ్వర్యంలో సహాయనిధిని ఏర్పాటు చేసినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు.
Mythri Movie Makers | తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ సినీ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ముందుకొచ్చింది. వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా రూ.50 లక్షల�
రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భీకరంగా ప్రవహించిన వరదలతో అతలాకుతలమై సర్వం కోల్పోయిన బాధితులకు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన సాయం అందలేదు.
వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి సహాయం వెల్లువెత్తుతున్నది. గురువారం పలువురు దాతలు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చెక్కులను అందజేశారు.
మున్నేరు వరద ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరుణగిరి,
మున్నేరు ప్రకోపానికి ఐదు రోజులు గడిచిపోయాయి. కానీ దాని ముంపు ప్రాంత ప్రజల వెతలు తీరలేదు. వారి కాలనీల్లోని బురద తొలగలేదు. ఇక సర్కారు సాయం సున్నాగానే మిగిలిపోయింది. సీఎం వచ్చి చూశారు. రూ.10 వేల సాయం ఇస్తానన్న�
వరద ముంపు బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, అధికారం లేకపోయినా మీకు అండగా ఉంటూ.. నావంతు సాయం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. మున్నేటి ముంపు ప్రాంతాలైన జలగంనగర్, నాయుడుపేట, ఇంది�
వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులక�