‘వరద పోయినా ఇంకా బాధితుల కన్నీళ్లు పారాలని ప్రభుత్వం చూస్తున్నదా? రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా నిర్లక్ష్యం వీడి వరద బాధితులకు తగిన సాయం చేయాలి’ అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
మండలంలోని రావిరాల గ్రామంలో భారీ వర్షాలతో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన గ్రామస్తులకు కొద్ది మందికే సాయం చేయడంపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి. గ్రామంలో సుమారుగా వరద బాధితులు 437మంది ఉంటే కేవలం143 మం దిని ఎంపిక �
Flood victims | ఖమ్మంలో(Khammam) వర్షాలు తగ్గినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలు ప్రభుత్వ సాయం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వరద బాధితులను (Flood victims)అన్ని విధాల�
Chiranjeevi | వరద బాధితుల సహాయార్థం (flood victims) పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు.
ఖమ్మంలో గత నెల 31న ఊహించని విధంగా ఉప్పొంగిన మున్నేరు ప్రవాహం తెల్లారేసరికి వేలాది కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. లక్షలాది ఎకరాల పంటను ముంచేసింది. కష్టజీవులకు కట్టుబట్టలు తప్ప మరేమీ మిగలలేదు.
ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృంద అధికారులు రెండో రోజు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ క�
ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో సంభవించిన వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సినీ తారలు భారీ విరాళాలతో ముం�
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో గురువారం
జిల్లాలో వరద బాధితుల సహాయార్థం చేపట్టిన ‘నా ఖమ్మం కోసం నేను..’ అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ప్రజల నుంచి చేపడుతున్న విరాళాలు, ఉపయోగ వస్తువుల సేకరణ
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, పరిహారం అందించడానికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
‘వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగి�
మూడు రోజులు కుంభవృష్టి వానలతో ఇండ్లు, పంటలు, వాహనాలు అన్నీ కోల్పోయి జనజీవనం అస్తవ్యస్తమై సాయం కోసం ఎదురుచూస్తున్న వేళ.. వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం పొద్దుపోయాక మానుకోటకు చేరుకుంది. మూడు �
Hyderabad Race Club | ఖమ్మం వరద బాధితులను (Flood victims) ఆదుకునేందుకుహైదరాబాద్ రేస్ క్లబ్ (Hyderabad Race Club)ముందుకొచ్చింది.
తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా (Donation) అందజేసింది.