రైతు భరోసాను ఎగ్గొట్టిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 �
గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం జిల్లాను ఈసారి వరదలు ముంచెత్తడంతో బాధితులు విలవిల్లాడారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బలై 50 రోజులు గడిచిపోయాయి. అయితే వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ�
అతి భారీ వర్షాలతో మానుకోట కకావికలమై వరద ధాటికి కూడు, గూడు, గొడ్డూగోద తుడిచిపెట్టుకుపోయాయి. ఊరేదో, ఏరేదో గుర్తుపట్టలేని విధంగా పెను బీభత్సం సృష్టించడంతో ఇల్లు, పంట పొలాలు కోల్పోయి రైతులు, ప్రజలు పడిన ఇబ్బం
IAF Helicopter Crashes | వరద బాధితుల కోసం సామగ్రిని తీసుకువెళ్తున్న ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపుతప్పింది. వరద నీటితో నిండిన ప్రాంతంలో అది ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. పైలట్, అందులోని జవాన్లు ప్రాణాలతో బయటపడ్డారు. స్థ�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రా మం, అనంతగిరి మండలం గోండ్రియా ల చెందిన వరద బాధితులు కోరారు.
ఇటీవల వచ్చిన వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. వరద బాధితులు, రైతులకు రూ. 10 వేల చొప్పున ఇస్తామన్న పరిహారాన్ని ఇప్పటి వరకు కాంగ్ర
టీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి కూచిపూడి, తొగర్రాయి గ్రామాల్లోని బాధితులకు స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సాయం చేశారు.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా సీఎం సహాయనిధికి రూ. కోటి అందజేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసం లో �
ఇటీవల మున్నేరు పొంగిన కారణంగా ఖమ్మంలో వేలాదిమంది నిరాశ్రుయులయ్యారు. కేవలం కట్టుబట్టలతో బయటికెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ వరద బాధితులంతా నేటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారిని ఆదుకున�
‘వరద పోయినా ఇంకా బాధితుల కన్నీళ్లు పారాలని ప్రభుత్వం చూస్తున్నదా? రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా నిర్లక్ష్యం వీడి వరద బాధితులకు తగిన సాయం చేయాలి’ అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
మండలంలోని రావిరాల గ్రామంలో భారీ వర్షాలతో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన గ్రామస్తులకు కొద్ది మందికే సాయం చేయడంపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి. గ్రామంలో సుమారుగా వరద బాధితులు 437మంది ఉంటే కేవలం143 మం దిని ఎంపిక �
Flood victims | ఖమ్మంలో(Khammam) వర్షాలు తగ్గినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలు ప్రభుత్వ సాయం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వరద బాధితులను (Flood victims)అన్ని విధాల�