Boy Accidentally Fires Air Gun | ఒక బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎయిర్గన్ పేల్చాడు. పెల్లెట్ తగలడంతో అతడి అన్న మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
Man Fires Gun At Cricket Match | క్రికెట్ మ్యాచ్ జరిగే గ్రౌండ్కు ఒక వ్యక్తి గన్ తెచ్చాడు. మ్యాచ్ మధ్యలో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం భయాందోళన చెందారు.
Retired PWD Engineer Fires At Stray Dog | వీధి కుక్క మొరగడంపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ ఆగ్రహించాడు. రివాల్వర్తో ఆ కుక్కపై కాల్పులు జరిపాడు. దీంతో అది మరణించింది. ఇది చూసి స్థానికులు మండిపడ్డారు.
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానంలో నగర పాలక సంస్థ అధికారులు ఇటీవల దుకాణాలను అనుమతి లేవని కూల్చివేసిన ఘటనపై రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నిప్
అత్యధిక ఉష్టోగ్రత నమోదు కావడంతో డంపింగ్ యార్డులు మంటలో చెలరేగిన ఘటన బోధన్ పట్టణ శివారులో శనివారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ శివారులోని పాండుఫారంలో సుమారు 22 ఎకరాల స్థలంలో డంపింగ్ యార�
ఆసియా ఖండంలోనే అత్యధిక పరిశ్రమలున్న పటాన్చెరు ప్రాంతంలో అగ్నిప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇక్కడి పరిశ్రమల్లో ఆగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు ఒకటే అగ్నిమాపక వాహనం ఉండడంతో అత్యవసర వేళల్లో
Israeli fire on UN Peace base | ఇతర దేశాలతోపాటు భారత సైనికులున్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థావరంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో అక్కడ మోహరించిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రత�
hole in highway | దేశ రాజధాని ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై పెద్ద గుంత ఏర్పడింది. అయితే ఎలుకలు తవ్వడం వల్ల ఆ గుంత ఏర్పడినట్లు సంబంధిత రోడ్డు కాంట్రాక్ట్కు చెందిన ఉద్యో
గ్రీస్ రాజధాని ఏథెన్స్ను కార్చిచ్చు చుట్టుముట్టింది. భారీ స్థాయిలో మంటలు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏథెన్స్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి.. మంటలను ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక
Google : ఇజ్రాయెల్తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ సమీపంలోని అడవిలో శనివారం రాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. కాట్రపల్లి గ్రామం నుంచి నెక్కొండ నాగారం వెళ్లే దారికి ఇరువైపులా ఉన్న ఫారెస్టు భూమిలో అధికారులు క
మండలంలోని దామగుండం రామలింగేశ్వరాలయ ప్రాంతంలోని అడవిలో గత ఐదురోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. అటవీలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో భారీగా మంటలు చెలరేగుతూ.. పొగ వ్యాపిస్తున్నది.
jawan fires at colleagues | ఒక జవాన్ సహోద్యోగులపై గన్తో కాల్పులు జరిపాడు. (jawan fires at colleagues ) ఆ తర్వాత తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగులు జవాన్లు గాయపడ్డారు. మణిపూర్లో ఈ సంఘటన జరిగింది.