సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమేనా తమరి విధానం? అంటూ మోదీని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారా? అని ప�
ఆర్ధిక సంక్షోభం ముంచుకొస్తుందనే భయంతో పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో తాజాగా రాబిన్హుడ్ కంపెనీ ఉద్యోగుల మాస్ లేఆఫ్స్కు సంసిద్ధమైంది.
కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వ�
అమరావతి: స్టీరింగ్ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు
గ్యాస్ సిలిండర్ | న్యాల్కల్, అక్టోబర్ 6 : న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో బేగరి రామప్ప ఇంట్లో బుధవారం గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆయన కుమారుడు గ్యాస్ సీలిండర్ను బయటకు
వరంగల్ అర్బన్ : బీజేపీ నేతలు చేతగాని చవటలు, దమ్ములేని దద్దమ్మలు అని బీజేపీ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. వరంగల్లో మీడియా సమావేశంలో మంత్రి బీజేపీ నేతలపై నిప్పులు