కొత్త ఏడాదిలోనూ కొలువుల కోతకు బ్రేక్ పడకపోవడం టెకీల్లో గుబులు రేగుతోంది. అమెరికాకు చెందిన టెక్ స్టార్టప్ ఫ్రంట్డెస్క్ (Frontdesk) ఈ ఏడాది తొలి మాస్ లేఆఫ్స్కు తెగబడింది.
Minister KTR | దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన ధరల వల్ల ప్రధాని నరేంద్ర మోదీని ‘ ప్రియమైన కాకుండా పిరమైన మోదీ ’ అని పిలుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) పే
అమెరికాలోని హవాయి దీవిలో మంగళవారం రాత్రి చెలరేగిన కార్చిచ్చు వేలాది మంది స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. మంటలు, పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
Punjab bandh | షాపులను మూయించడంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో షాపు యజమాని ఒక వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
France Riots: టీనేజర్ను పోలీసులు షూట్ చేసి చంపిన ఘటన నేపథ్యంలో పారిస్ శివారులో నిరసనకారులు భీకర విధ్వంసం సృష్టించిన విషయంతెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 667 మందిని అరెస్టు చేశారు. వరుసగా మూడవ రోజ
రైతుల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తు న్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను పదేపదే విమర్శించడమే ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ�
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
వైఎస్ షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని, తెలంగాణ సమాజం సహించదని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీఆర్ఎస్ నేతలను తిడితే పెద్ద నాయకురాలు అవ�
అమెరికాకు చెందిన అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలు ఉమ్మడి సైనిక శిక్షణ కోసం దక్షిణ కొరియా నౌకాశ్రయానికి చేరాయి. ఈ నేపథ్యంలో బాలిస్టిక్ క్షిపణిని ఉత�
ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారు. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన సందర్భంగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో నాటి ప్రధాని మన్మోహ�
ఒకవైపు పదునైన మాటలు.. మరోవైపు కేంద్రంపై నిప్పులు.. ఇంకోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. వీటిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు.. ప్రజలను జాగృతం చేసేందుకు విజ్ఞప్తులు.. ఇన్ని �