విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. సతీష్కుమార్ అనే వ్యక్తి ఒకినావా ఎలక్ట్రిక్�
తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దవాఖాన రెండవ టవర్లో మంటలు ఎగిసిపడటంతో భవనంలోని రోగులందరినీ అధికారులు ఖాళీ చేయ
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం శివారులోని టెస్కో గోదాములో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.32.37 కోట్ల విలువైన వస్ర్తాలు దగ్ధమైనట్టు ఆ సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డై
chemical company | మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోషి ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి.
దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అత్యంత జనసమ్మర్ధం కలిగిన కన్నాట్ప్లేస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిక్రమ రెస్టారెంట్లోని టాప్ ఫ్లోర్లో శనివారం మంటలు చెలరేగాయ�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలోని ఓ పూరి గుడిసెలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఆ ప్రాంతం మొత్తం వ్యాపించడంతో సుమ
రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడ సాగర్ హైవే పక్కనే ఉన్న జేజే టైర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంత వాసులు భయాందోళ�
యూపీలోని దౌరాలా రైల్వేస్టేషన్ సమీపంలో సహరాన్పూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్లో శనివారం మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్మెంట్లతో పాటు రైలు ఇంజిన్కు కూడా మంటలు వ్యాప్తించాయి. దీంతో అవి మిగతా బోగీలకు అంటు�