వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం శివారులోని టెస్కో గోదాములో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.32.37 కోట్ల విలువైన వస్ర్తాలు దగ్ధమైనట్టు ఆ సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డై
chemical company | మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోషి ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి.
దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అత్యంత జనసమ్మర్ధం కలిగిన కన్నాట్ప్లేస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిక్రమ రెస్టారెంట్లోని టాప్ ఫ్లోర్లో శనివారం మంటలు చెలరేగాయ�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలోని ఓ పూరి గుడిసెలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఆ ప్రాంతం మొత్తం వ్యాపించడంతో సుమ
రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడ సాగర్ హైవే పక్కనే ఉన్న జేజే టైర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంత వాసులు భయాందోళ�
యూపీలోని దౌరాలా రైల్వేస్టేషన్ సమీపంలో సహరాన్పూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్లో శనివారం మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్మెంట్లతో పాటు రైలు ఇంజిన్కు కూడా మంటలు వ్యాప్తించాయి. దీంతో అవి మిగతా బోగీలకు అంటు�
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. మైనస్ డిగ్రీల్లో నమోదు అవుతున్నాయి. షికాగోలో మంచు దట్టంగా కురుస్తున్నది. రైలు పట్టాలపై మంచు పేరుకుపోయి, పట్టాలు సంకోచం చెంది రైలు �
దుండిగల్,జనవరి 26 : ఆర్థిక బాధలు తాళలేని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప�
లక్నో: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘెల్తో పాటు మరికొందరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నోయిడాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యల తీరును హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం�
Minister Satyavathi Rathod | దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై నేతలపైగిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Dispute over dogs name| కేవలం పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్కపేరు తనకు నచ్చలేదని ఆ కుక్క యజమానితో ఒక వ్యక్తి గొడవపడ్డాడు . అయినా కుక్కపేరు మార్చకపోవడంతో అతను నలుగురు వ్యక్తులను వెంటతీసుకొని పోయి పొరిగింటి వ్య