అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. మైనస్ డిగ్రీల్లో నమోదు అవుతున్నాయి. షికాగోలో మంచు దట్టంగా కురుస్తున్నది. రైలు పట్టాలపై మంచు పేరుకుపోయి, పట్టాలు సంకోచం చెంది రైలు �
దుండిగల్,జనవరి 26 : ఆర్థిక బాధలు తాళలేని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప�
లక్నో: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘెల్తో పాటు మరికొందరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నోయిడాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యల తీరును హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం�
Minister Satyavathi Rathod | దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై నేతలపైగిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Dispute over dogs name| కేవలం పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్కపేరు తనకు నచ్చలేదని ఆ కుక్క యజమానితో ఒక వ్యక్తి గొడవపడ్డాడు . అయినా కుక్కపేరు మార్చకపోవడంతో అతను నలుగురు వ్యక్తులను వెంటతీసుకొని పోయి పొరిగింటి వ్య
Man sets fire to wife: భార్య ఆరు నెలల గర్భిణి. కానీ, భర్త రెండో పెండ్లి విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కూడా
బ్రెసిలియా: మంచుదుప్పటి కప్పుకున్న అంటార్కిటికాలో ఒకప్పుడు కార్చిచ్చులు స్వైరవిహారం చేసేవట.7.5 కోట్ల సంవత్సరాల క్రితం (క్రెటేసియస్ యుగం) వాతావరణ మార్పుల కారణంగా రేగిన కార్చిచ్చులు అక్కడి వృక్ష, జంతు సం�
క్రైం న్యూస్ | భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన సంఘటన మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువ�
కార్చిచ్చు కోరలు చాస్తూ వ్యాపిస్తుండటంతో అమెరికాలోని కాలిఫోర్నియా సీక్వొయా నేషనల్ పార్కులో ఉన్న ప్రపంచపు అతిపెద్ద వృక్షం జనరల్ షెర్మన్ను కాపాడేందుకు ఫైర్ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మహావ�
అసోం | అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు.
నార్కట్పల్లి| నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఏపీ లింగోటం వద్ద రెండు డీసీఎంలు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.