షికాగో, ఏప్రిల్ 6: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఏడుగురి మధ్య
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఘర్వాల్, కుమవూన్ ప్రాంతాల్లో శనివారం కార్చిచ్చు చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నైనిటాల్, అల్మోరా జిల్లాలు కార్చిచ్చుతో ప్రభావితం అయ్యాయి. మంటలను అదుపు చేయడాన
నిర్మల్ : జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వెనుకాల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అక్కడి పిచ్చి మొక్కలు, గడ్డికి మొత్తం మంటలు అంటుక
వరంగల్ రూరల్ : అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైన సంఘటన జిల్లాలోని నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రావుల దేవేందర్ ఇంట్లో మంటలు చెలరేగాయి. వెంటనే దేవేందర్ కుటుంబ
ఇప్పపువ్వు, నారిగడ్డ కోసం కొందరి దుశ్చర్య!ఒక్క నెలలోనే 200 చోట్ల అగ్నికీలలుస్థానికేతరుల వల్లే నిప్పు ముప్పు: అటవీశాఖ ప్రత్యేక ప్రతినిధి, మార్చి 28 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లాలో విశాలమైన ప్రాంతంలో
న్యూఢిల్లీ: బర్త్డే బాయ్పై అతడి స్నేహితులు స్నో ఫోమ్ చల్లారు. అతడు కేక్ కట్ చేయబోగా వెలుగుతున్న క్యాండిల్ కారణంగా ముఖం మీద ఉన్న ఫోమ్కు మంటలు అంటుకున్నాయి. దీంతో కంగారుగా అతడు పక్కకు పరుగెత్తాడు. భ�
ఎనిమిది మంది మృతి.. వారిలో నలుగురు మహిళలు దేశంలో కరోనా వ్యాప్తికి కారణమన్న అపోహతో దుశ్చర్య అట్లాంటా/ఫినిక్స్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి ఆసియా దేశాలకు చెందిన వారే కారణమన్న విద్వేషంతో జరుగుత�
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం కాల్పులు జరిగాయి. ఓల్డ్ సిటీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న హబీబ్ హష్మీ ఈ �