మూన్లైటింగ్గా వ్యవహరించే రెండో జాబ్ ద్వారా ఉద్యోగి ఆదాయాన్ని ఆర్జించే పద్ధతికి వ్యతిరేకంగా భారత్ టెక్ కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు గళమెత్తుతున్నారు.
ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్డులోని రూబీ హోటల్ కింది అంతస్థులో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం
మధ్యప్రదేశ్లోని బక్స్వహ ప్రాంతంలోని కచ్చర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ చేతి పంపులో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు.
బ్యాటరీ పేలి రెండు ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ సాయినగర్లో నివాసముండే హరిబాబు ప్రైవేట్ ఉద్యోగ�
‘కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకూ నీళ్లు రాలేదని ఒక పార్టీ ప్రచారం చేస్తది.. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇంకో పార్టీ అంటది. ఎవరికి నచ్చింది.. ఎవ
రక్షణ ఇవ్వాలని కోరినా పట్టించుకోని పోలీసులు రాయ్పూర్, జూలై 3: తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. రాంప్యారీ బాయి అనే ఆ మహిళ ప్రస�
Hitech city | మాదాపూర్లో పెను ప్రమాదం తప్పింది. హైటెక్ సిటీ (Hitech city) సమీపంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్నవారు అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది.
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు ఎగిసిపడ్డ ఘటన ముంబైలో చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో టాటా మోటార్స్ స్పందించింది