గుర్గావ్ | హర్యానాలోని గుర్గావ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్గావ్లోని నాధూపురలోని మురికివాడలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు క్రమంగా పక్కనే పూరిగుడిసెలకు వ్యాపించాయి. �
నవాబ్పేట, ఏప్రిల్ 2 : గడ్డివాము వద్ద ఆడుకొందామని వెళ్లిన ఇద్దరు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఇప్పటూర్కు చెందిన ప్రశాంత్(11), విఘ్నేశ్(8)తోపాటు �
పాట్నా, మార్చి 30: బీహార్లో వేర్వేరుచోట్ల జరిగిన రెండు అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లలు మరణించారు. అరరియా జిల్లాలో ఒక గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో లోపల ఉన్న ఆరుగురు పిల్లలు బయటకు రాలేక సజీవ దహన�
పట్నా : బీహార్లో ఘోర దుర్ఘటన జరిగింది. పూరిగుడిసెకు నిప్పంటుకొని మంటలు వ్యాపించి ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన చిన్నారులంతా 3 నుంచి 6 ఏండ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. అరియారియా జిల్
అగ్నిప్రమాదం| మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యి�
9 మంది కరోనా రోగుల సజీవదహనంముంబైలోని దవాఖానలో అగ్నిప్రమాదంబాధిత కుటుంబాలకు సీఎం ఠాక్రే క్షమాపణముంబై, మార్చి 26: అది కరోనా రోగులు చికిత్స పొందుతున్న దవాఖాన. గురువారం అర్ధరాత్రి దాటింది. అంతా గాఢనిద్రలో మున