పాట్నా, మార్చి 30: బీహార్లో వేర్వేరుచోట్ల జరిగిన రెండు అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లలు మరణించారు. అరరియా జిల్లాలో ఒక గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో లోపల ఉన్న ఆరుగురు పిల్లలు బయటకు రాలేక సజీవ దహన�
పట్నా : బీహార్లో ఘోర దుర్ఘటన జరిగింది. పూరిగుడిసెకు నిప్పంటుకొని మంటలు వ్యాపించి ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన చిన్నారులంతా 3 నుంచి 6 ఏండ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. అరియారియా జిల్
అగ్నిప్రమాదం| మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యి�
9 మంది కరోనా రోగుల సజీవదహనంముంబైలోని దవాఖానలో అగ్నిప్రమాదంబాధిత కుటుంబాలకు సీఎం ఠాక్రే క్షమాపణముంబై, మార్చి 26: అది కరోనా రోగులు చికిత్స పొందుతున్న దవాఖాన. గురువారం అర్ధరాత్రి దాటింది. అంతా గాఢనిద్రలో మున
ముంబై: అగ్నిప్రమాదంలో మరణించిన రోగుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముంబై బండప్ ప్రాంతంలోని ఒక మాల్లో ఆసుపత్రి నిర�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొవిడ్ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మరణించారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్లో సన్రైజ్ హాస్పిటల్ ఉన్నది. మాల్లోని �
న్యూఢిల్లీ: సాధారణంగా సినిమాల్లో స్పైడర్ మ్యాన్ పెద్ద పెద్ద భవంతులను అలవోకగా ఎక్కుతూ ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడి అందరి ప్రశంసలు పొందుతాడు. ఇలాంటి సాహసాలు సినిమాల్లో సహజమే అయినా రియాలిటీ�
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నారిలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున హేమంత్ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భాండప్ ప్రాంతంలోని ఓ కరోనా దవాఖానలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది మృతిచెందారు. పలువురు గా�