సికింద్రాబాద్| నగరంలోని భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్పేట్ చౌరస్తాలో ఉన్న జబ్బార్ కాంప్లెక్స్లోని ఓ చెప్పుల
Iraq fire accident: ఇరాక్లోని ఓ కరోనా ఆస్పత్రిలో శనివారం రాత్రి జరిగిన అగ్నిమాదంలో మృతుల సంఖ్య 82కు చేరింది. మరో 110 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య
కొవిడ్ హాస్పిటల్| ఇరాక్లోని ఓ కరోనా దవాఖానలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతన్న వారిలో 23 మంది మృతిచెందారు. రాజధాని బాగ్దాద్ శివార్లలోని ఇబ్న్ అల్-ఖతిబ్ దవాఖాన�
కరోనా| మహారాష్ట్రలోని ఓ కరోనా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ దవాఖానలో క�
మురికివాడ| హర్యానాలోని గురుగ్రామ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్లోని షీత్లా కాలనీలో ఉన్న మురికిడాలోని ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రెండేండ్లలో 8,855 ప్రమాద ఘటనలు 174 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది రూ.1,730 కోట్ల ఆస్తినష్టం తగ్గింపు హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కొందరి నిర్లక్ష్యం అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నది. కొన్ని ప్రాణాలను దహి
షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ ఇంద్రాపూర్ ప్రాంతంలోని జైపురియా షాపింగ్ మాల్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
అగ్నిప్రమాదం | నావీ ముంబై పరిధిలోని వైశాలి రైల్వే స్టేషన్ సమీపంలోని రియల్ టెక్ పార్క్ భవనంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 14 అంతస్తులో మంటలు దావానంలా వ్యాపించి పొగలు కమ్
ఘజియాబాద్| ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఘజియాబాద్లోని మురికివాడలో ఉన్న ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి సమీపంలోని నివాసాలకు వ్యాపించ�
అగ్నిప్రమాదం | నగరంలోని అఫ్జల్గంజ్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ టైర్ల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
డంపింగ్ యార్డ్ | కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని డంపింగ్ యార్డ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళూరు శివార్లలోని పచ్ఛనడీ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్లో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక్కసా
దవాఖానలో అగ్నిప్రమాదం | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని పాటిదార్ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం దవాఖాన మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి.