వికారాబాద్ : స్కూల్ బస్సు నిలిపినచోటే దగ్ధమైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని న్యూ గీతాంజలి పాఠశాలకు చెందిన ఏప
కాలి బూడిదైన రికార్డులు.. మానవపాడులో ఘటనమానవపాడు, అక్టోబర్ 25: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రికార్డులన్నీ కాలిబూడిదయ్యాయి. ఉదయం 9:30గం
ముంబై: దక్షిణ ముంబైలోని 64 అంతస్తులు ఉన్న ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. లాల్బాగ్ ప్రాంతంలో ఉన్న ఆ బిల్డింగ్లోని 19వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. అవిగ్న పార్క్ సొస
బన్సీలాల్పేట్, అక్టోబర్ 20 : గాంధీ దవాఖానలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు. బుధవారం ఉదయం దవాఖానలోని గ్రౌండ్ ఫ
Gandhi Hospital | సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి
Jangaon | జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని నెల్లుట్ల వద్ద ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమయింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇంజన్లో
బండ్లగూడ : అగ్నిప్రమాదంలో సినిమా షూటింగ్ సామగ్రి తగల బడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్ సాగర్ ప్రాంతంలో సినిమా షూటింగ్కు సంబంధ�
Himayat Sagar | జిల్లా పరిధిలోని హిమాయత్ సాగర్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్కు సంబంధించిన సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మంటలను రాజేంద్రనగర్ ఫైర�
ముంబై : ముంబైలోని ఓ అపార్ట్మెంట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 20 మోటారు బైక్లు కాలి బూడిదయ్యాయి. కుర్లాలోని నెహ్రూ నగర్లో ఉన్న రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. అగ్న�
Paper godown | దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని హర్ష్ విహార్లో ఉన్న పేపర్ రోల్ గోదామ్లో మంటలు చెలరేగాయి.
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని హర్కేశ్ నగర్లో ఉన్న ఓ ఫ్యాబ్రిక్ గోదామ్లో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మంటలు చెలరేగాయి.
వెంగళరావునగర్ : అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మంటల్లో కాలి మృతి చెందాడు..ఎర్రగడ్డలోని జిల్లా రిజిస్ట్రార్ భవనం టెర్రస్ పైన ఓ గదిలో బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ముందు అగ్నిప్రమాదంగా