సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. మృతదేహాల కోసం వారి కు�
సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో (SB Organics) జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం సాయంత్రం పరిశ్రమలోని ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగి�
CM Revant Reddy | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్లోని ఓ నైట్ క్లబ్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆధునీకరణ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో కనీసం 29 మంది చనిపోయారని స్థానిక మీడియా పేర్�
Fire accident | వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంలో(Market yard warehouse) సోమవారం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Hyderabad | రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఖానాపూర్లోని ఓ కార్ల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడటంతో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో తగలబడ్డాయి. గోదాంలో 25 క�
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో (Ravi Biscuit Factory) గురువారం తెల్లవారుజామున �
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ అధికారులతో మంత్రి సమీక్షించారు.
PM Modi: మహాకాలేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు.గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా విభాగం.. బాధితుల�