Fire accident | ప్లాస్టిక్ పైపుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో.. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై గల పీవీసీ పైపుల గోదాంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప�
ఈతవనం దగ్ధమైన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం భైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. భైరంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని గీత కార్మికుల అనుమానిస్తున్నా�
నందిగామ మండల కేంద్రంలోని అలిన్ ఫార్మాలో ఈ నెల 26న జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలను కాపాడిన బాలుడు సాయిచరణ్ను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సాయిచరణ్ను స�
నందిగామ మండల కేంద్రం లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం మరింత తీవ్రమయింది. నిన్న రాత్రి వరకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మధ్యరాత్రి మంటలు మెయిన్ బిల్డింగ్కు వ్యాపించాయి.
నెన్నెలలోని బొమ్మెన హరీశ్గౌడ్కు చెందిన మినీ రైస్ మిల్లులో శనివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జ రిగింది. మిల్లు ఆపరేటర్ వెంకటేశ్ 3 గంటల ప్రాంతంలో మిల్లు వద్దకు వచ్చాడు. షెటర్ తెరిచి చూడగా, లోపల మం
రంగారెడ్డి జిల్లా నందిగామలోని అలెన్ హెర్బల్ పరిశ్రమలో (Allwyn Pharma) మళ్లీ మంటలు వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి.
Maharastra: ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై అగ్ని ప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుకు నిప్పు అంటుకున్నది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా గాయాలు కాలేదు.
Fire Accident | రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
యూసఫ్గూడలో (Yusufguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. యూసఫ్గూడలోని గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ‘నాని కార్స్’లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
బాలాపూర్లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్స్పెక్టర్ టి.భూపతిరెడ్డి, ఎస్సై యూసుఫ్ జానీ కథనం ప్రకారం.. కొత్తపేట గ్రామంలో మూడేండ్ల �
Fire accident | విజయవాడ(Vijayawada) బందర్ రోడ్లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలో గల మెడికల్ గోడౌన్లో( Medical godown) భారీ అగ్ని ప్రమాదం(Huge fire) చోటు చేసుకుంది.
నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను కిందకు దింపారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవ�
భీమారం మండలం దేశాయిపేట శివారులోని విఘ్నేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. యజమాని సింగిరెడ్డి జనార్ధన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకా�