దేశ రాజధాని ఢిల్లీలోని ఓ చిన్నపిల్లల దవాఖానలో (Children's Hospital) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ దవాఖానలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు నవజాత శిశువ�
Fire Accident | గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 9
Warangal | మంటల్లో(Fire accident) చిక్కుకొని రైతు మృతి చెందిన(Farmer died) ఘటన వరంగల్(Warangal) జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది.
Fire accident | లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ అనంతరం మంగళవారం రాత్రి పోలింగ్ సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భయాందోళనకు గురైన సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బస్�
అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) మేనేజర్ గోగు సురేశ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవ
Fire Accident : మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నలసపోరా ప్రాంతంలోని రెస్టారెంట్లో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
Fire accident | ప్లాస్టిక్ పైపుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో.. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై గల పీవీసీ పైపుల గోదాంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప�
ఈతవనం దగ్ధమైన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం భైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. భైరంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని గీత కార్మికుల అనుమానిస్తున్నా�
నందిగామ మండల కేంద్రంలోని అలిన్ ఫార్మాలో ఈ నెల 26న జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలను కాపాడిన బాలుడు సాయిచరణ్ను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సాయిచరణ్ను స�
నందిగామ మండల కేంద్రం లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం మరింత తీవ్రమయింది. నిన్న రాత్రి వరకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మధ్యరాత్రి మంటలు మెయిన్ బిల్డింగ్కు వ్యాపించాయి.
నెన్నెలలోని బొమ్మెన హరీశ్గౌడ్కు చెందిన మినీ రైస్ మిల్లులో శనివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జ రిగింది. మిల్లు ఆపరేటర్ వెంకటేశ్ 3 గంటల ప్రాంతంలో మిల్లు వద్దకు వచ్చాడు. షెటర్ తెరిచి చూడగా, లోపల మం
రంగారెడ్డి జిల్లా నందిగామలోని అలెన్ హెర్బల్ పరిశ్రమలో (Allwyn Pharma) మళ్లీ మంటలు వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి.
Maharastra: ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై అగ్ని ప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుకు నిప్పు అంటుకున్నది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా గాయాలు కాలేదు.