Fire Accident | చైనా భవనంలో మంటలు చెలరేగడంతో 15 మంది మృతి మృతి చెందారు. మరో 44 మంది గాయపడగా చికిత్స పొందుతున్నారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్లోని నాన్జింగ్లో ఈ ప్రమాదం జరగ్గా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అ�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ ఈ-సేవా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, దస్త్రాలు కాలి బూడిద�
Ponnam Prabhakar | అగ్ని ప్రమాదంలో(Fire accident) సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు.
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నగరంలోని ఇందిరానగర్, ఆదర్శనగర్ మధ్యన ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకుని కొందరు వలస కూలీలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. 20 నుంచి 25 ఏండ్లుగా వీళ్లు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని భవన న�
కరీంనగర్లోని (Karimnagar) సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు వ్యాపించడంతో ఐదు వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.
Fire accident | జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) మండలం హనుమాపురం సబ్ స్టేషన్(Hanumapuram sub station)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పోలీసుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలోని అలీపూర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం అర్వింద్ కేజ్రివాల్ రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వా�
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్లోని మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని దుకాణాలతో పాటు ఇం�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమలోకి కూడా
Fire accident | స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్ల సా
Fire Accident | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం అనాజ్పూర్లోని ఓ ఇంట్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. అనాజ్పూర్లోని ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. అయితే, ఇంట్లో ఉ�
Niloufer Hospital | హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఆస్పత్రి పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక �
Fire accident | పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మధ్యప్రదేశ్ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ పరామర్శించారు. హర్దా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి �