నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను కిందకు దింపారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవ�
భీమారం మండలం దేశాయిపేట శివారులోని విఘ్నేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. యజమాని సింగిరెడ్డి జనార్ధన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకా�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ఏరియాలోగల ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో బస్సులన్నింటిని స్కూల్ ఆవరణలో పార్క్ చేశారు. ఆ పార్కు చేసి ఉన్న బస
Fire accident | రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడలోని(Bandlaguda ) ఓ సూపర్ మార్కెట్లో (Supermarket) అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
మూలిగే నక్కపై తాటిపండు పడిందంటే ఇదేనేమో. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలతో భారీగా పెరిగిన నీటి వినియోగం... మరోవైపు పెద్ద ఎత్తున ఒట్టిపోయిన బోర్లు... వెరసి హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా డిమాండుకు అనుగుణంగ
సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. మృతదేహాల కోసం వారి కు�
సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో (SB Organics) జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం సాయంత్రం పరిశ్రమలోని ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగి�
CM Revant Reddy | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్లోని ఓ నైట్ క్లబ్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆధునీకరణ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో కనీసం 29 మంది చనిపోయారని స్థానిక మీడియా పేర్�