హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో (Ravi Biscuit Factory) గురువారం తెల్లవారుజామున �
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ అధికారులతో మంత్రి సమీక్షించారు.
PM Modi: మహాకాలేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు.గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా విభాగం.. బాధితుల�
Mahakal temple: గులాల్ రంగులో ఉన్న కెమికల్స్ వల్ల మహాకాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని మధ్యప్రదేశ్ మంత్రి విజయవర్గీయ్ తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడాది మహాకాలేశ్వరుడి సన్నిధిలో పూ�
4 Children Dead In Fire accident | విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త, భార్య, నలుగురు పిల్లలకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు మరణించారు.
Rajasthan | రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లాలోని బస్సీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో పడి ఐదుగురు కార్మికులు సజీవ
Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. రైతుబజార్ సమీపంలోని పెట్రోలు బంక్ ముందు ఉన్న ఓ బ్రెడ్ ఆమ్లెట్ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో
Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని శాస్త్రినగర్లో నాలుగంతస్తుల నివాసం భవనంలో మంటలు చెలరేగాయి.
Fire accident | నడుస్తున్న కారులో(Running car) అగ్ని ప్రమాదం( Fire accident )చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
Fire accident | ఉత్తరప్రదేశ్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లక్నో జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు స
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారంలోని పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శ్రీకర బయోటెక్ (Srikara Biotech) అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా