ప్రమాదవశాత్తు ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన నారాయణగూడ పోలీ స్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు, డీఎస్సై వెంకటేశ్ వివరా ల ప్రకారం.. హిమాయత్నగర్ ప్రధాన రహదారిలో ఉన్న మినర్వ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దూలపల్లి పారిశ్రామికవాడలో అక్రమంగా నిల్వ చేస్తున్న కెమికల్ గోదాంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంట లు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు (Diwakar Travels) దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయి�
Hyderabad | హైదరాబాద్లోని కొండాపూర్లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజరాజేశ్వరీ కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో మంటలు చెలరేగాయి.
శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న బ్యాటరీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలోని అమర్ రాజా బ్యాటరీ కంపెనీ నిర్మాణం క�
అలప్పుళ ఎక్స్ప్రెస్ రైలు (13351) కేరళలోని మధుకరై స్టేషన్ వద్ద శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఈ రైలులో శబరిమలకు వెళ్తున్న తెలంగాణ ఇల్లెందుకు చెందిన 10 మంది అయ్యప్ప మాలాధారులు సురక్షితంగా ఉన్నారు.
నగరంలోని మాదాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున మాదాపూర్లోని ఇనార్బిట్మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire accident | మురికివాడ (Slum cluster) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. ఓ గుడిసెలో చెలరేగిన మంటలు క్రమంగా వాడ అంతటా వ్యాపించాయి. దాంతో ఆ మురికివాడ నివాసితులు ఇళ్లు వదిలి ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు.
ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్ హైదర్గూడలోని నెక్స్ జెన్ కార్ సర్వీసింగ్ సెంటర్లో నాలుగు కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు శ్రీమల్లికార్జున స్వామి కాటన్ ఇండస్ట్రీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. షెడ్లలో ఉన్న 300 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. మరికొంత పత్తి పొగ చూరడంతో పనికి రాకుండాపోయింది.
తమిళనాడులోని దుండిగల్లో గురువారం రాత్రి దారుణం జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు లిఫ్ట్లో స్పృహలేని స్థితిలో కనిపించినట్ల
మలక్పేట మెట్రోస్టేషన్ మెట్ల కింద పార్కు చేసిన ఐదు బైకులకు నిప్పంటుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు మెట్రోస్టేషన్ను పూర్తిగా కమ్మేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.