ఎల్లారెడ్డి మండలంలో (Yellareddypet) విషాదం చోటుచేసుకున్నది. మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో వంటచేస్తూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో మృతిచెందారు. ఈ నెల 19న బొమ్మ కంటి పద్మ (82) తన ఇంట్లో వంట చేస్తుండగా చ�
యూపీలోని ప్రయాగ్రాజ్లో బుధవారం జరిగిన తొక్కిసలాట విషాదం మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభ్ ప్రాంతంలోని సెక్టార్ 22లో ఝున్సీ ఛత్నాగ్ ఘాట్, నాగేశ్వర్ ఘటాల్ సమీపంలో గురువారం అగ్నిప్ర�
హుస్సేన్సాగర్లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఈ నెల 26న భారతమాతకు మహాహారతిలో భాగంగా ట్యాంక్బండ్లో పటాకులతో ఉన్న పడవలో అగ్నిప్రమాదం జరిగింది.
భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు పటాకులు పేలి హుస్సేన్ సాగర్లో రెండు బో�
Fire Accident | అగ్నిప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి.
మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక రైలులో అగ్నిప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది. సెంట్రల్ రైల్వే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ల
Fire Accident | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్�
Fire accident | 12 అంతస్తులు ఉన్న ఆ హోటల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగ�
Prayagraj | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాధువుల కోసం వేసిన టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సంఘటనా స్థలం మొత్తం భారీగా పొగ కమ్మేసి�