Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక స్పోర్
Pune : ఎక్కువ ఖర్చుపెట్టి భార్య మామిడిపండ్లు కొనడంతో ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో గాయాలపాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనేలో ఆదివారం జరిగింది.
Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ స్నేహమెహ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్నస్వామి జాతరలో అకారణంగా చాకలి చంద్రకళ అనే మహిళ కుటుంబంపై దాడిచేసి చిన్నారి మరణానికి కారకులైన కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్
లైంగిక దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను ప్రయాగ్రాజ్లోని ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశించ�
Bihar woman's Rose Day | రోజ్ డే రోజున ఒక మహిళ తన భర్తను ఆశ్చర్యపరిచింది. గులాబీలతో పాటు మద్యం బాటిల్, గ్లాస్లో మద్యం కూడా ఇచ్చింది. ఆ తర్వాత గన్తో పోజులిచ్చింది. ఇది వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో క�
ప్రత్యేక కేసుల్లో ఇంటివద్దనే బాధితులకు ఎఫ్ఐఆర్ అందజేస్తామని ఇటీవల పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన మాటను దుండిగల్ పోలీసులు అమలుచేశారు. దుండిగల్ పీఎస్ పరిధిలోని ఓ కుటుంబం సంక్రాంతి పండుగకు సొంతూర
బాధితులు ఇక ఇంటి నుండే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా..
మైనర్ షూటర్పై లైంగికదాడికి యత్నించాడనే ఆరోపణలతో భారత షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్పై వేటు పడింది. మొహాలీకి చెందిన 17 ఏండ్ల షూటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్లో అంకుశ్పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు �
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఆరోపించింది. ఈ మ�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది (Death Toll Rises). నిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు.