Rahul Gandhi: పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. జూలై 20వ తేదీన జరిగిన సీజేపీ నిరసన సమయంలో పెల్లెట్ గాయాల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ�
FIR on BJP MLA’s daughter | విధుల్లో ఉన్న పోలీస్ అధికారిణిపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి చేసింది. ఆ పోలీస్ అధికారిణి ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ప్రతిగా ఫిర్యాదు చేయడంతో పోలీస్
Delhi AIIMS : ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్లో అభ్యంతరకర ఘటన జరిగింది. ఒక మహిళా పేషెంట్తో సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై ఢిల్లీ ఎయిమ్స్ చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట�
ఫుట్పాత్లను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, తొలగించిన తర్వాత కూడా మళ్లీ ఆక్రమిస్తే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన హెచ్చరించారు. ప్రతి శనివారం ఫుట్�
RAF Jawan: కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన ఓ జవాన్ను ఆందోళనకారులు చితకబాదారు. ఆ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ�
తెలంగాణ గడ్డ మీద ఒక ఆడబిడ్డ హక్కులను కాలరాసిన ఏపీ పోలీసులు.. ఆపై ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు తన భర్తన�
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమి
Army Personnel: జమ్మూకశ్మీర్లోని కిష్టవార్ జిల్లాలో ఉన్న అథోలి పోలీసు స్టేషన్పై దాడి చేసిన ఘటనలో సుమారు 40 మంది ఆర్మీ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఆర్మీ సిబ్బందిలో ఓ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ కూడ�
Mamata Banerjee : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దక్షిణ కోల్కతాలోని నేతాజి నగర్ పోలీస్ స్టేషన్లో కోల్కతాకు చెందిన ఒక వ్యక్తి మమతపై ఫిర
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక స్పోర్
Pune : ఎక్కువ ఖర్చుపెట్టి భార్య మామిడిపండ్లు కొనడంతో ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో గాయాలపాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనేలో ఆదివారం జరిగింది.
Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.