బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది (Death Toll Rises). నిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు.
Haryana DGP: హర్యానాలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసులో.. ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్ను ప్రభుత్వం లీవ్పై పంపింది. ఆ ఆత్మహత్య కేసులో నమోదు అయిన ఎఫ్ఐఆర్లో శత్రుజీత్ కపూర్ పేరు కూడ
ఎఫ్ఐఆర్ నమోదు చేసే దశలో ఫిర్యాదులోని నిజాయితీ లేక విశ్వసనీయతపై పోలీసులు లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదని, గుర్తించతగిన నేరం జరిగినట్లు ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయ�
ఓ వార్తా కథనంపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్కి సంబంధించి ది వైర్ న్యూస్ పోర్టల్లో పనిచేస్తున్న కన్సల్టింగ్ ఎడిటర్తోసహా సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్, ఇతర జర్నలిస్టులపై ఎటువంటి తొందరపాటు చర్య�
Nishikant Dubey: బాబా బైద్యనాథ్ గర్భగుడిలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, మనోజ్ తివారీలపై జార్ఖండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 2వ తేదీన ఈ ఘటన జరిగింది.
‘తెలంగాణ పరిరక్షణ పోరులో మరింత పదునెక్కి పోరాడుదాం’ అని ఇటీవల మహా న్యూస్ వివాదం నేపథ్యంలో, అక్రమ కేసులతో ఇరువై రోజులు చంచల్గూడ జైల్లో గడిపి బయటికొచ్చిన సందర్భంగా విద్యార్థి నేతలు భావోద్వేగంతో పునరుద
Yash Dayal: యశ్ దయాల్పై ఫోక్సో కేసు నమోదు అయ్యింది. 17 ఏళ్ల బాలికను అతను రేప్ చేశాడు. జైపూర్లో ఆ కేసు నమోదు అయ్యింది. ఆర్సీబీ బౌలర్పై గతంలో యూపీలో ఓ అత్యాచార కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై నిర్మల్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
Deepak Yadav | టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) ను హత్య చేసిన ఆమె తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నాడు. తాను కన్యావధ (Kanya Vadh) చేశానని, తనను ఉరితీయాలని ఎఫ్ఐఆర్లో రాయాలని అరెస్�
Mangli | తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపు�