Delhi AIIMS : ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్లో అభ్యంతరకర ఘటన జరిగింది. ఒక మహిళా పేషెంట్తో సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై ఢిల్లీ ఎయిమ్స్ చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట�
ఫుట్పాత్లను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, తొలగించిన తర్వాత కూడా మళ్లీ ఆక్రమిస్తే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన హెచ్చరించారు. ప్రతి శనివారం ఫుట్�
RAF Jawan: కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన ఓ జవాన్ను ఆందోళనకారులు చితకబాదారు. ఆ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ�
తెలంగాణ గడ్డ మీద ఒక ఆడబిడ్డ హక్కులను కాలరాసిన ఏపీ పోలీసులు.. ఆపై ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు తన భర్తన�
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమి
Army Personnel: జమ్మూకశ్మీర్లోని కిష్టవార్ జిల్లాలో ఉన్న అథోలి పోలీసు స్టేషన్పై దాడి చేసిన ఘటనలో సుమారు 40 మంది ఆర్మీ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఆర్మీ సిబ్బందిలో ఓ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ కూడ�
Mamata Banerjee : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దక్షిణ కోల్కతాలోని నేతాజి నగర్ పోలీస్ స్టేషన్లో కోల్కతాకు చెందిన ఒక వ్యక్తి మమతపై ఫిర
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక స్పోర్
Pune : ఎక్కువ ఖర్చుపెట్టి భార్య మామిడిపండ్లు కొనడంతో ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో గాయాలపాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనేలో ఆదివారం జరిగింది.
Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ స్నేహమెహ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.