Aaditya Thackeray | దిశా సాలియన్ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమె ఎవరో తనకు తెలియదని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ఆమె మరణంతో తనను ముడిపెట్టడానికి పదేపదే జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఖండించారు. ఆధారాలు లేని దు�
రాష్ట్ర సాధకుడు, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేత నివాసంపై దాడి మొదలుకొని.. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ గదుల్లోనే ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సహాయకులపై ముసుగులతో సామ
Disha Salian : సెలబ్రిటీ మేనేజర్ దిశా సలియన్ మృతి కేసులో సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Rahul Gandhi: పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. జూలై 20వ తేదీన జరిగిన సీజేపీ నిరసన సమయంలో పెల్లెట్ గాయాల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ�
FIR on BJP MLA’s daughter | విధుల్లో ఉన్న పోలీస్ అధికారిణిపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి చేసింది. ఆ పోలీస్ అధికారిణి ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ప్రతిగా ఫిర్యాదు చేయడంతో పోలీస్
Delhi AIIMS : ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్లో అభ్యంతరకర ఘటన జరిగింది. ఒక మహిళా పేషెంట్తో సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై ఢిల్లీ ఎయిమ్స్ చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట�
ఫుట్పాత్లను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, తొలగించిన తర్వాత కూడా మళ్లీ ఆక్రమిస్తే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన హెచ్చరించారు. ప్రతి శనివారం ఫుట్�
RAF Jawan: కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన ఓ జవాన్ను ఆందోళనకారులు చితకబాదారు. ఆ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ�
తెలంగాణ గడ్డ మీద ఒక ఆడబిడ్డ హక్కులను కాలరాసిన ఏపీ పోలీసులు.. ఆపై ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు తన భర్తన�
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమి
Army Personnel: జమ్మూకశ్మీర్లోని కిష్టవార్ జిల్లాలో ఉన్న అథోలి పోలీసు స్టేషన్పై దాడి చేసిన ఘటనలో సుమారు 40 మంది ఆర్మీ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఆర్మీ సిబ్బందిలో ఓ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ కూడ�