Fine Rice | గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం అందిస్తున్నట్లు భారతీయ జనతా పార�
NIZAMABAD COLLECTOR | కంటేశ్వర్, ఏప్రిల్ 02 : జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం �
Fine rice | సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నల్లబెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ నర్సంపేట ఆర్డీవో ఉమారాణితో కలిసి ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం అందించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ మున్సిపాలిటీలోని �
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం ప్రారంభించి లబ్ధిదార
Yashaswini Reddy | రాష్ట్రంలోని నిరుపేదలందరి సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామం, మున్సిపాలిట
పేదలు కడుపునిండా భోజనం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి తెల్లకార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నారాయణపేట నియోజకవర్గ�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల, చిన్నబీరవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చౌక ధరల దుకాణాల ద్వారా మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తాసీల్దార్ అనిశెట్టి పుర్ణచందర్ ప్రారంభించారు.
Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అం
Ponnam Prabhakar | జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం ఉదయం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
MLA Rajender Reddy | ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీపై స్పష్టత కరువైంది. దసరా, సంక్రాంతి అంటూ సర్కారు గడువు పొడగిస్తున్నదే తప్ప సన్నబియ్యం మాత్రం పంపిణీ చేయడం లేదు. సంక్రాంతి నుంచి పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించిన �