ఆరంభ శూరత్వం అన్నట్లు మొదట్లో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆపై అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అవుతున్నది. రుణమాఫీ, రైతుబంధు, ఇందిరమ్మ ఇళ్లు ఏ పథకం తీసుకున్నా అదే పరిస్థితి.
మూడురోజులుగా రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎల్లారెడ్డిపేట (Yellareddypet) మండలం సింగారం గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైఖరికి నిరసగా ధర్నాకు ద�
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం బోనకల్లు మండలంలోని రాయన్నపేట గ్రామంలో స�
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పించడం ద్వేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. శనివారం రాజాపేట మండలంలోని పాముక�
ప్రభుత్వం ఈ నెల ఒకటిన ఆర్భాటంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఆదిలాబాద్ జిల్లాలో ఆరురోజులకే తుస్సుమంది. ప్రభుత్వం గోదాం నుంచి బియ్యం సరఫరా చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున
ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ప్రహసనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని స్వయంగా డీలర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ నత్తనడకన కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పర్వదినం నుంచి సన్న బియ్యం పంపిణీ జరిగితే.. తూర్పు నియోజకవర్గంలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని ఈ �
ప్రజా సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
జిల్లాలోని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నార�
ప్రభుత్వం హడావుడిగా చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభాలకే తప్ప ప్రజలకు అందజేయడంలో వెనుకంజ వేసిందని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంప�
shabbir ali | మాచారెడ్డి : రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మండలంలో ఆయన సోమవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికార