విదేశీ ఆర్థిక సహాయంపై పాకిస్థాన్ ఆధారపడిన మాట వాస్తవమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. అప్పులు కోరే దేశాలు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడలేవని, రుణదాతలు నిర్దేశించే షరతులను అంగీకరించడాని�
‘అమ్మా.. నీవు చూపిన దారి..నేర్పిన విలువలు ఈ జీవితమంతా నీవు నాకు మార్గదర్శకం, నీ జ్ఞాపకాలతోనే ముందుకు సాగుతా’ అని గోదావరిఖనికి చెందిన కోలిండియా క్రీడాకారుడు, సీనియర్ కళాకారుడు పోతుల చంద్రపాల్ ప్రతిన చేశాడ�
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన గుండోజ్ గంగారాజు మెదడు సంబంధిత వ్యాధితో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లె గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తిరునగరి వేణుగోపాల్ సతీమణి వైష్ణవి ఇటీవల మృతి చెందింది. కాగా బాధిత కుటుంబాన్ని జిల్లా అధికార ప్రతినిధి పైడిపల్లి భీమన్న ఆధ్వర్యంలో ఆది�
బాధిత కుటుంబాలకు సామాజిక సేవకర్త మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీమ్ శనివారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలంలోని చేతన్ నగర్ గ్రామానికి చెందిన నాగవ్వ ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని జిల్లా ఆస్పత్రిల
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ వివాహానికి సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం బుదవారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలానికి చెందిన బీఆర్ఏస్ కార్యకర్త ఆడబిడ్డ తండ్రి యునుస్ఖాన్
రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం అబ్బా స్వామి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రామారెడ్డి గ్రామానికి చెందిన యువకుడు బండి ప్రవీణ్ రూ.5వేలు మృతుడి కుటుంబానికి ఆదివారం ఆర్థిక సాయంగా అందజేశాడు.
సిలిండర్ లీకై ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కావడంతో పాటు సర్వం కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్య పల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య కుటుంబానికి ధర్మారం లయన్స్ క్లబ్ అండగా నిలిచింది.
ధర్మారం మండలం బుచ్చయపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య సిలిండర్ గ్యాస్ లీక్ అయి పూరి గుడిసె దగ్ధం గాక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన చలమల్ల శ్రీనివాస్ ఇటీవల అకస్మాత్తుగా మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో దాతల స్పందనతో రూ.94,317 జమ చేశారు. ఈ నగదును గ్రామ పెద్దలందరూ కలిసి మంగళవ�