MLA Rama Rao Patel | ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన బూస గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బాధిత కుటుంబానికి ఆదివారం బాల్యమిత్రులు కలిసి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.
కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన దండిక అనిల్ అనారోగ్యంతో ఇటివలే చెందాడు. కాగా సౌదీలో ఉంటున్న గ్రామానికి చెందిన తోటి మిత్రులు శనివారం ఆర్థికసాయం అందించారు.
ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఎన్నికల హామీని బండపల్లి సర్పంచ్ కటకం మల్లేశం నిలబెట్టుకున్నారు . గ్రామానికి చెందిన షాదుల్లా-షాహిద్ కుమార్తె సమీరా వివాహం మంగళవారం జరిగింది. ఇటీవల జరిగిన పంచాయ�
సంపాదనలో ఒక భాగాన్ని పేదవారికి ఇవ్వడం ప్రతి సామర్థ్యమున్న ముస్లింకి విధిగా ఖురాన్ పేర్కొంటుంది. ఇది పేదవారి హక్కుగా భావించబడుతుందని జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యుడు అబ్దుల్ బాషీద్ అన్నారు. మంగళవారం రుద్
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఏగూరి చంద్రయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మరణించడంతో అతని తోటి స్నేహితులు ఆ కుటుంబానికి సోమవారం అండగా నిలిచారు. తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు చనిపోవడంతో స్నేహిత
Financial Assistance | తాండూరు గ్రామంలో పేదింటి ఆడపడుచు కంపెల మమత వివాహానికి మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ గురువారం రూ.5 వేల ఆర్ధిక సాయం అందించి దాతృత్వం చాటుకున్నారు.
వెన్నంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని వెలుతురు నిహారికకు ఆ గ్రామానికి చెందిన జిన్నా శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేల నగదు ను సోమవారం ఆర్థిక సాంయంగా అందజేశారు. నిహారిక ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో ప�
పేద కుటుంబానికి చెందిన కోడూరి కొమురమ్మ - శంకర్ గౌడ్ కూతురు సమత వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గురువారం ఆర్థిక సాయం అందించారు.