Financial assistance | పక్షం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాజ్ పొంగే బబన్ అంతక్రియలు ఆదివారం నిర్వహించారు.
వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు బూర శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా విషయం తెలుసుకున్న ఆలయ ఫౌండేషన్ సభ్యులు మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి ఉదా
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో ఇటీవల చేపలు పట్టడానికి వెళ్లి రిజర్వాయర్లో మునిగి చనిపోయిన దుబ్బంబాయి రాముడు, సంధ్య పిల్లలకు బుధవారం స్థానికులు ఆర్థిక సహాయం అందజేశారు.
గూడెపు భిక్షపతి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రూ.5వేల ఆర్ధికసహాయం ప్రకటించారు.
కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బైరి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.50 వేల నగదు అందజేశారు.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ మరో సారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
పాలకుర్తి మండలం ఈశాల తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బాలసాని పద్మ(శ్రావణి) 10 రోజుల క్రితం పొలంలో నాటు వేయడానికి కూలి పనికి వెళ్లింది. కాగా అక్కడ పొలంలో ఏదో విష పురుగు కుట్టడంతో జ్వరం వచ్చింది. వెంటనే భర్త ప