పాట్నా ఐఐటీలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా విద్యార్థిని బాదావత్ మధులత ఆర్థిక పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు.
Media Academy | తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన యువకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థిక సాయం కోసం
హఫీజ్పేటలోని సాయినగర్, యూత్ కాలనీలో భారీ ఈదురు గాలులు, వర్షం కారణంగా ఈ నెల 26న బాల్కనీ గోడ, రేకుల ఇండ్లు కూలిపోయిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం బుధవారం ఆర్థిక సాయం అందజ�
కండరాల బలహీనతతో మంచంపై నుంచి లేవ లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లలను పోషిస్తున్న కుటుంబానికి తెలంగాణ ఫ్రీ మేసన్ సభ్యులు ఆసరాగా నిలిచారు. ఘట్కేసర్లోని యమ్నాపేట్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, పద్
Vinod Kumar | నేతకార్మికులపై(Weavers) ప్రభుత్వం కక్ష కట్టవద్దని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని, పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బీ వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయడానికి పరిశ్రమ యాజమాన్�
Compensation | సంగారెడ్డి జిల్లా కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల సహాయానికి (compensation ) కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చింది.
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక సహాయం కోసం పొరుగు ఇంటికి వెళ్లిన వ్యక్తులు వారి ఇద్దరు పిల్లలను దారుణంగా గొంతు కోసి చంపడం సంచలనం సృష్టించింది. బదౌన్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇటీవలే బార్బర్ షాపును �
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంతో కూడిన ప్రోత్సాహం, నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందించడమే లక్ష్యంగా పీఎం విశ్వకర్మ పథకం తోడ్పడుతుందని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ తెలిపారు. తెలం�
పంటల సాగులో కొత్త విధానాన్ని అనుసరించి లాభాలు గడిస్తోంది తొర్రూరుకు చెందిన మంగళపెల్లి నీలిమ. సర్కారు సాయం.. ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహంతో ఒక ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటుచేసింది. తొలుత క్యాప్సికం, కీరదోస �
సరిగ్గా ఇదే డిసెంబర్ నెల.. రాత్రివేళ ఓ చెట్టుకింద ముసలవ్వ చలికి వణుకుతున్నది. ఆ సీన్ చూసి చలించిపోయారు నలుగురు యువకులు. ఇటువంటి అభాగ్యులు, అనాథలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ చేతనైన సాయం చేయాలని మ
ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేందుకు ఆర్థిక సాయం అందించాలని పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల�