రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన చలమల్ల శ్రీనివాస్ ఇటీవల అకస్మాత్తుగా మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో దాతల స్పందనతో రూ.94,317 జమ చేశారు. ఈ నగదును గ్రామ పెద్దలందరూ కలిసి మంగళవ�
కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన అందుగుల వెంకటయ్య, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ప్రవళిక..మల్లారెడ్డి కళాశాలలో నాలుగో సంవత్స రం మెడిసిన్ చదువుతోంది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్�
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Financial assistance | అనారోగ్యంతో సంవత్సరం క్రితం మృతి చెందిన తాండూర్కు చెందిన ఫోటో గ్రాఫర్ పంబాల రమేష్ కుటుంబానికి ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కుటుంబ భరోసా నుంచి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు.
సామాజిక సేవాకర్త, మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీం స్థానిక నాయకులతో కలిసి శనివారం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన ఒడ్డెర సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మొలుగూరి లోకేందర్ కుటుంబానికి అల్లియన్స్ క్లబ్ రేకొండ సభ్యులు పదివేలలోపు నగదు సహాయం అందజేశారు.
Financial Assistance | చిన్నతనంలో కలిసి చదువుకున్న ఓ స్నేహితుడు అనారోగ్యానికి గురై మంచాన పడ్డ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు.