ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రైతుబంధుతో రైతన్నలకు ఆర్థిక తోడ్పాటు జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత జగిత్యాల రూరల్, జనవరి 6: ఇగురంతో వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం
కమర్షియల్ పైలట్గా బేగంపేటలో శిక్షణ 4 లక్షల ఫీజు చెల్లిస్తేనే నెరవేరనున్న కల ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు జమ్మికుంట, జనవరి 4: ఆమె కడు పేద కుటుంబంలో పుట్టింది. అయినా ఆకాశంలో విహరించాలని కలలుగ
అమరావతి : సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, తప్పులు చేసి పాపాత్ములుగా మిగలవద్దని నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ద్వారా తిరుపతిలో 48 మంది వరద బాధితులకు లక్ష చొ
salt financial planning app | ఉప్పులేని కూర అసలు కూరే కాదు. ‘సాల్ట్’ తోడులేని పొదుపు కూడా పొదుపే కాదంటున్నారు ముగ్గురు మహిళలు. సాల్ట్.. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ యాప్. దీని రూపకర్తలు.. శింజినీ కుమార్, చైత్ర చిదానంద్, అ
కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన క�
Narendra Sing Tomar: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
నమస్తే తెలంగాణ కథనానికి స్పందన | పెద్దపల్లి జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న విద్యార్థి దుస్థితిపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యార�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ. 7కోట్లను విడుదల చేసింది. పంట, ఆస్తి, ప్రాణ నష్టానికి చెందిన ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం వెల్�
హయత్నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్టీసీ హయత్నగర్ డిపో-1కు చెందిన కండక్టర్ రవీందర్ కుటుంబానికి తోటి కార్మికులు రూ.1.50 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. హయత్నగర్ డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కా�
నిజామాబాద్ : క్లైవల్ కార్డోమా అనే వ్యాధితో బాధపడుతున్న బాలికకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం స
బ్యాచ్ మేట్కు చేయూత | పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తోటి బ్యాచ్ మేట్కు అండగా నిలిచారు 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు.
చాంద్రాయణగుట్ట : ప్రత్యర్ధుల నుంచి ప్రాణ హానిఉందని పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్తున్న వ్యక్తిని, అతని ప్రత్యర్ధు లు పోలీస్ స్టేషన్కు సమీపంలోనే దారుణంగా హత్య చేశారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
మంత్రి సత్యవతి | కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్తో దీక్షిత(16) అనే బాలికి చనిపోయిన విషషయం తెలిసిందే. కాగా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమారి దీక్షిత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మం�