Union Cabinet | రూ.2వేల కోట్ల వ్యయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రా�
పుస్తెలతాడు తాకట్టుపెట్టి పెట్టుబడి పెడితే వేసిన పంట ఎండిపోయి నష్టపోగా..‘నమస్తే తెలంగాణ’ కథనంతో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల తమ్మిశెట్టి రాములు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా ఆ కుటుంబానికి అతడి (1996-97) పదో తరగతి బ్యాచ్ చిన్ననాటి స్నేహితులు ఆదివారం రేకొండలోని రాములు ఇంటి వద్ద మ
వరంగల్ జిల్లాలో టైక్వాండో వ్యవస్థాపకుడు, మార్గదర్శకుడు దివంగత సారంగపాణి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సీనియర్ టైక్వాండో క్రీడాకారులు కలిసి వచ్చారు. కుటుంబం ఎ�
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు వారం రోజల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, రుద్రంగి మండల బీఆర్ఎస్ నాయ�
భీమ్గల్, మోర్తాడ్ మండలాల్లోని పలు బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి గురువారం పరామర్శించారు. పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కమ్మర�
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తోటి బ్యాచ్ మిత్రులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 2009వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉండగా.. రోడ్డు ప్రమ�
Farmers | వికారాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులకు ఉద్యానవన మిషన్ ద్వారా ఎకరాకు రూ.8వేల చొప్పున ఆర్థిక సహాయం (సబ్సిడీ) అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్తార్ ఆ
గడ్డం నితిన్ తండ్రి గడ్డం కృష్ణ అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆదివారం జాంబవంత యూత్ క్లబ్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు.
అపర భద్రాదిగా పేరుగాంచిన సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదలు రోడ్డున పడ్డా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ నేత, సింగిల్ విం