Dalitha Bhandhu | దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభ�
సీఎం కేసీఆర్ | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ కేవలం పథకం కాదని.. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చేపడుతున్న మహోద్యమమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస�
హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉత్సవా�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | బోనాల పండుగలో వివిధ రకాల సేవలందిస్తున్న వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి, భద్రతకు చేపట్టిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ.. వారికి అండగా నిలుస్తున్నాయి.
ఆర్థిక సాయం| దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆ�