రామగుండం నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలో తిరుమల్ నగర్ కు చెందిన తాడురి శ్రీనివాస్ గౌడ్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పెద్ద మరణంతో తీవ్ర దుఃఖం లో వున్న వారి పరిస్థితిని చూసి డివిజన్ బీఆర్ఎస�
రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంజీవ నగర్ లో దళిత కుటుంబానికి చెందిన బెజ్జాల అనిల్-మమత కు పెద్దపెల్లి రేడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. కూలీ పని చేసుకునే అనిల్ కుటుంబం పూరీ గుడిసెలో నివసిస్తుంది.
గుండెపోటు గురై చికిత్స పొందుతున్న ఫొటో గ్రాఫర్ కర్రె నరేష్కు బచ్చన్నపేట మండల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.12,250 వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.
బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఇంద్రనగర్లో నిరుపేద కుటుంబానికి చెందిన బొమ్మెళ్ళ సుజాత, బాలనర్సయ్యల కుమార్తె భవాని వివాహానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సామాజికవేత్త జిల్లా సందీప్ రూ.5,000 ఆర్థిక సాయం చేశ�
యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
సారంగాపూర్ మండలంలోని లచ్చక పేట గ్రామానికి చెందిన ఆకుల రమేష్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబానికి యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం అందించార
అనారోగ్యంతో మృతి చెందిన పుట్టవానిగూడ గ్రామ వాటర్మెన్ పాండుయాదవ్(52) కుటుంబానికి జనసేన సీనియర్ నాయకుడు రాజునాయక్, మాజీ సర్పంచ్ జగన్నాయక్లు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు.
మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామమైన లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎంపల్ల నరేశ్ (35) పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడితో పాటు చుదువుకున్న పదో తరగతి బ్యాచ్ స్నేహితు�
మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.