స్ఆర్ ఫౌండేషన్ (విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సహకారంతో ) జనగామ గ్రామానికి చెందిన భ్యాగరి జ్యోతి వివాహానికి గురువారం రూ..25వేల ఆర్థిక సాయం అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నేమిలె గ్రామంలో కోకట్ల నరసింహులు ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 2005-06 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు బుధవారం మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.32 వేల ఆర్థ�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన పేదింటి క్రీడాకారుడు గుత్తి శివకుమార్ తండ్రి సత్తయ్య ఇంటర్నేషనల్ బేస్ బాల్ టోర్నమెంట్కు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికయ్యాడు. పోటీల్లో పాల్గొ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చిలుముల రాములు గత కొంతకాలంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ఉద్దీన్ �
Pahalgam attack | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) లో మరణించిన వారి కుటుంబాలకు అసోం (Assam) ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అసోం కేబినెట్ (Assam cabinet) మంగళవారం తీర్మానం చేసింది.
నిజాంపేటకు చెందిన దొమ్మాట జయమ్మ(63) కాన్సర్ వ్యాధితో వారం రోజుల క్రితం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు చల్మేటి నరేందర్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశార�
చిగురుమామిడి, మే 4: మండలంలోని రేకొండ గ్రామంలో అప్పాల ఐలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదు సాయం అందజేశారు.
మెకానిక్ శివ కుటుంబానికి మంగళవారం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ మెకానికల్ సంఘం ఆధ్వర్యంలో శివ కుటుంబానికి 30 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు.
అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు సాటి పూర్వ విద్యార్థి మిత్రులు.
మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు కర్రే నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకొని పలువురు దాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.