కాలేజీ క్యాంపస్లో విద్యార్థినులు హిజాబ్, బురఖా, టోపీ, నఖాబ్ వంటి వాటిని ధరించడంపై నిషేధం విధిస్తూ ముంబైలోని ఓ కళాశాల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. విద్యాసంస్థలు నిబంధన�
పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు సోమవారం తల్లిదండ్రులతో కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల�
సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన ఉధృతం చేశారు. తమను వేధిస్తు న్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేస్తూ కలెక్టరేట్�
మెదక్ జిల్లా రా మాయంపేట బల్దియా పరిధిలోని కోమటిపల్లి తెలంగాణ మాడల్ స్కూల్లో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాల
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు ఆదివారం ఉదయం అల్పాహారం అందకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8గంటల వరకు అల్పాహారం అందించాల్సి ఉండగా సిబ్బంది 9గంటలకు వంట పన�
సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే కుమారస్వామి సూచించారు. సైబర్ నేరాలు, షీటీంలపై పోలీసు శాఖ ఆధ
విద్యార్థులకు సకల సౌకర్యాలతో కస్తూర్బా బాలికల విద్యాలయ భవనం వినియోగంలోకి వచ్చింది. ఈ పాఠశాల 2017 నుంచి చుంచుపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇరుకు గదులు, అరకొర వసతుల నడుమ కొనసాగింది.
మహిళల కోసం తాము అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో విద్యార్థినులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం చూస్తుంటే సంతోషంగా ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చ
కర్ణాటకలో దారుణం జరిగింది. ముగ్గురు విద్యార్థినులపై ఒక యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరికి ముఖంపై తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కష్టపడి చదవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశాయిపేట పరిధిలోని నర్సింగ్ కళాశాల అనుబంధ వసతి గృహాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు.
ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో వనపర్తికి చెందిన విద్యార్థినులు నాలుగు స్వర్ణ పతకాలను సాధించినట్లు గుజారియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీల్లో హైదరాబా
నిస్సహాయులైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడానికి ఇద్దరు యువకులు పథకం పన్నారు. బాలికలు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఘట�
ఓ ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని హర్యానాకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థినులు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో