కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చ
కర్ణాటకలో దారుణం జరిగింది. ముగ్గురు విద్యార్థినులపై ఒక యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరికి ముఖంపై తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కష్టపడి చదవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశాయిపేట పరిధిలోని నర్సింగ్ కళాశాల అనుబంధ వసతి గృహాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు.
ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో వనపర్తికి చెందిన విద్యార్థినులు నాలుగు స్వర్ణ పతకాలను సాధించినట్లు గుజారియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీల్లో హైదరాబా
నిస్సహాయులైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడానికి ఇద్దరు యువకులు పథకం పన్నారు. బాలికలు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఘట�
ఓ ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని హర్యానాకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థినులు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో
మండలంలోని సుదిమల్ల గురుకుల కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడాపోటీలు ఆదివారం ఉత్సహంగా ముగిశాయి. నాలుగు జోన్ల నుంచి 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అం�
విద్యార్థుల క్షేమం కోసం అన్ని వసతులు కల్పించి ప్రభుత్వ సంక్షేమ భవనాల్లో వారి బాగోగులకు కృషి చేస్తున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటున్నది. అధికారులు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండడ�
ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్య చిన్న వయస్సులోనే పెద్ద మనసు చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల వారు ప్రారంభించిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్వోఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదువుకు చేయూతనిచ�