మండలంలోని సుదిమల్ల గురుకుల కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడాపోటీలు ఆదివారం ఉత్సహంగా ముగిశాయి. నాలుగు జోన్ల నుంచి 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అం�
విద్యార్థుల క్షేమం కోసం అన్ని వసతులు కల్పించి ప్రభుత్వ సంక్షేమ భవనాల్లో వారి బాగోగులకు కృషి చేస్తున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటున్నది. అధికారులు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండడ�
ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్య చిన్న వయస్సులోనే పెద్ద మనసు చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల వారు ప్రారంభించిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్వోఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదువుకు చేయూతనిచ�