Truck Overturns on Students | ఇద్దరు విద్యార్థినులు స్కూటీపై వెళ్తున్నారు. వేగంగా వచ్చిన రెడీ మిక్స్ కాంక్రీట్ లారీ ఒక మలుపు వద్ద అదుపుతప్పింది. అక్కడ ఆగి ఉన్న విద్యార్థినుల స్కూటీపై ఆ వాహనం బోల్తాపడింది.
Russia | ‘అమ్మాయిలూ.. పిల్లల్ని కనండి.. మీకు వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తాం’ అంటూ విద్యార్థినులను వేడుకుంటున్నది రష్యా ప్రభుత్వం. రోజురోజుకు తగ్గుతున్న జనాభాపై ఆందోళన చెందుతున్న క్రమంలో రష్యా వారికి ఈ ఆఫర్�
‘మా టీచర్లు మాకే కావాలి’ అంటూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి, సిద్దిపేట జిల్లా చేర్యాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల గేటు ఎదు ట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. స మగ్ర శిక్ష ద్వారా పని �
ఈ పక్కనున్న ఫొటోను ఒకసారి చూడండి.. రాయితో గురిపెట్టి కొట్టినట్లు అన్ని కిటికీల అద్దాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి కదూ.. ఇదీ అదే బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలనే.. ఇంత అధ్వానంగా తయారైనా ఎవరూ పట్ట
సమగ్ర శిక్షా అభియాన్, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించార�
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో సొంత భవనాలను నిర్మించింది. ఇందులో భాగంగ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మహాత్మా జ్యోతిబాపూలే బాలికల వసతి గృహంలో ఎలుకలు కొరకడంతో ఐదుగురు 10వ తరగతి విద్యార్థినులు గాయపడ్డారు. ఘటనపై హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థినులను కీసర
‘మేము ఎంతో దూరం నుంచి పిల్లలను ఇక్కడికి పంపిస్తే ఇంత దారుణంగా చూస్తారా.. వాళ్లకు తిండికూడా సరిగ్గా పెట్టరా? మా పిల్లలను మాకు చూపెట్టకుండా ఉంచే అధికారం మీకెక్కడిది? హాస్పిటల్కు తీసుకెళ్లకుండా హాస్టల్ల�
సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాల పరిస్థితుల పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్ర హం వ్యక్తంచేసింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వ�
విద్యా బుద్ధులు నేర్పి.. బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల మాటలతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన నల్లగొండ జిల్లా నిడమనూర�
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇంకా కోలుకోవడం లేదు. బుధవారం 12 మంది అస్వస్థతకు గురికాగా.. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేయడం.. అందులో కొందరు తిరిగ