సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులపై కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు, కాంగ్రెస్ మాజీ కౌన్�
ముప్కాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నది. కొత్త భవనం ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అద్దె భవనంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార�
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని నగరం బంగుయిలో బుధవారం దారుణం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, బర్తెలెమి బొగండ హైస్కూల్లో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్
మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ అభివృద్ధికి రంగం సిద్ధమయ్యింది. 11అంతస్థుల్లో హాస్టల్, 12 అంతస్థుల్లో క్లాస్రూమ్ కాంప్లెక్స్(అకాడమిక్ బ్లాక్)ను నిర్మించనున�
జిల్లాలో కొత్తగా ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్గ్రేడ్ చేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్య అమల్లోకి రానున్నది. జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉండగా, గతంలో 10 చోట్ల ఇంటర్ విద్య ప్రారంభమ
నాగర్కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేస్తేనే తాము భోజనం చేస�
ఎలుకలు దాడి చేసి పలువురు విద్యార్థినులను గాయపరిచాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని రామచంద్రాపురం పులుసుమామిడి వద్దగల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది. సబ్బండ వర్ణాలను గాలికి వదిలేసింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు కేసీఆర్ ప్రభు
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా గురుకుల విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థిను�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరువగా.. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హె చ్చరించిన ఘటన గురువారం ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది.
ఆధునిక యుగంలో వైద్యరంగం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రోగాలకు తగ్గట్టుగా.. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నది. అయితే, మహిళలకు ఇప్పటికీ ‘సరైన వైద�
పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆంద�
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో న�
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల�