సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ (AISF) విద్యార్థులు సెక్రటేరియట్ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలో�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార క్రాంతికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆయా కలెక్టరేట్ల ఎదుట బుధవార�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కలెక్టరేట్లు విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లాయి. పెండింగ్ సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం నిజామాబాద్లోని ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు మహా ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు భారీగా తరల�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే రేవంత్రెడ్డి సర్కారుపై మిలిటెం�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున కదం తొక్కారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపే
YS Sharmila | ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్పై మరోసారి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడ
విషపూరితమైన ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఫార్మా భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలెపల్లిలో తాండూర్ స�
ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో ఫార్మసీ కాలేజీలను శుక్రవారం నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘం ప్రకటించింది. యూనియన్ ప్రెసిడెంట్ టీ జైపాల్రె
ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో కళాశాలలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షే మ శాఖల మంత్రి పొన్నం ప్ర భాకర్ హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా కేడం లింగమూర్త�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు జిల్లాలో గురువారం కొనసాగాయి. ఇందులో భాగంగా బోధన్ల�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫార్మసీ కళాశాలలను బంద్ చేసి సమ్మె నిర్వహిస్తున్నట్లు ఫార్మసీ కళాశాలల విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
రాష్ట్రంలో 3 విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు గురువారం ఒక ప్రకటనలో డ�