రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు సర్కారుపై తిరుగుబాటు చేశాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాయి. మంగళవారం ఓయూ పరిధిలో రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలను యాజమాన్యాలు బహిష్కరించా�
ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గతేడాది అక్టోబర్ నుంచి ఆయా కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు దశలవారీ�
ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా కాలంలో విద్యారంగం దివాలా తీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించు�
అనర్హులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు అందడంపై సోమవారం అసెంబ్లీలో వాడీవాడీ చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఓవర్సీస్
సితార సినిమాలో హీరో శరత్బాబు పరిస్థితిలా నేడు రాష్ట్రంలోని కాలేజీ యాజమాన్యాల పరిస్థితి దారుణంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అభివర్ణించారు.
సంక్షేమ హాస్టళ్ల అద్దె బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Revanth Reddy | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) డిమాండ్ చేసింది.
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే వి డుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్స్వామి డిమాండ్ చేశారు. సో మవారం విద్యార్థులతో కలిసి జి ల్లాకేంద్రంలో కలెక్టరేట్
కేంద్రంలో బీజేపీ పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.53% కేటాయింపులు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. వర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, వాటి అభి�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశార�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం, కాలేజీలను నడిపే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలోని 19 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేతకు చేరువలో ఉన్నాయి.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్