ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశార�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం, కాలేజీలను నడిపే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలోని 19 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేతకు చేరువలో ఉన్నాయి.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్లు పెంచాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం బీసీ, విద్యార్థి సం ఘాల నేతృత్వంలో వేలాదిమంది విద్యార్థులు మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ను ముట్టడి
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హామీలన్నీ అమలయ్యేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం వనపర్తి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఎస్ఎఫ్, బీజీవీఎస్, బీసీ విద్యార్థి సంఘ
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. పలు పథకాలకు చెల్లింపులు కూడా సక్రమంగా జరగడం లేదని కూడా ఆయన పరోక్షంగా ఒప్పుకున్�
రాష్ట్రంలోని 14.75 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మంగళవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాసాలను ముట్టడించ
ప్రభుత్వం వెంటనే స్పందిం చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకుంటే 10వ తేదీన కలెక్టర్లు, ఎమ్మార్వో కార్యాలయాలను ము ట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించా
ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకుంటే 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లను, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ హ�
ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్పులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ 19 నుంచి నిరవధిక బంద్ను పాటిస్తున్న తెలంగాణ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం కాస్త వెనక్కి తగ్గింది. పరీక్షల నిర్వహణకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు యా�