రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పవర్లోకి వచ్చిన 11 నెలల కాలంలోనే విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు.. పింఛన్లు రాక వృద్ధులు, దివ్యా�
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులను చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు మాత్రం నిధులు లేవా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
‘విజయోత్సవ సభలకు, పత్రికలకు యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులుంటాయి. కానీ మాకు ఇచ్చేందుకు ఉండవా?’ అంటూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇప్పుడు ఫీజు రీయిం�
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు (Semester Exams) యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యామండంలి ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీ యాజమాన్యాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని వెల్లడించ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల డిమాండ్తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరవధిక బంద్కు సిద�
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపి�
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ స
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల కరస్పాండెంట్లు, లెక్చరర్లు మరోసారి రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఏండ్లుగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు రావాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ మంజూరు చేయకపోవడంతో పోర�
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 1న మూసీ పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి �
ఎన్నికలకు ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, రూ. 2లక్షల లోపు రుణమాఫీ చేయాలని ఏఐపీకేఎస్(అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం), రైతు సంఘం, సీపీఐ, ఏఐకేఎస్, అనుబంధ తెలంగాణ రైత
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి శివప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్లోని తెలంగా ణ చౌరస్తాలో విద్యార్థులు నిరసన చే�
విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ.. శనివారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయం ముట్టడికి వెళ్తున్న విద్యార్థు�