కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత రూ.52 లక్షల వార్షిక వేతనంతో బెంగళూరులోని ఎన్వీడియా కంపెనీ�
‘ఫీజురీయింబర్స్మెంట్పై వన్టైం సెటిల్మెంట్ ఏంది? ఇదేమైనా బ్యాంకు అనుకుంటున్నరా? లోన్లు తీసుకుని వడ్డీలు కట్టలేక సెటిల్మెంట్ చేసుకోవడానికి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మండి
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తం’.. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాగ్దానం.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ కలెక్టరే�
ఆరేండ్ల నుంచి రూ.8,243 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శ
విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ ట్యాంక్బండ్ నుంచి విద్యార్థి సంఘ �
రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సుమారు రూ.5వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని, ఆ నిధులను ప్రభుత్వం సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. దాదాపు రూ. 7 వేల కోట్ల బకాయిలు ఉండడంతో ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5వ గ్యారెంటీ అయిన ‘విద్యార్థి యువ వికాసం’తో విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని ప్రకటించింది. అలాగే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామ�
పదో తరగతి వరకు తెలంగాణలో చదివి రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ గీత్యా ఏపీకి తల్లి వెళ్లడంతో అకడ ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థినికి ఎంబీఏ ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ర్టాన�
తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు.