పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నార్
సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, ప్రభు త్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి వీ శ్రీనివా�
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ‘చలో సీఎం ఇంటికి పాదయాత్ర’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం �
రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని చేపట్టింది.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. ఫీజు పోరుబాట కార్యక్రమంలో
ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత హామీలను మరిచి రాష్ర్టాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవ�
రాష్ట్రంలోని 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈనెల 28న సీఎం రేవంత్రెడ్డి ఇంటికి విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పు�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఫీజులపై పోరుకు సిద్ధమని వెల్లడించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై పది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణ
ఉమ్మడి జిల్లాలో డిగ్రీ విద్య డీలా పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో వేల సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ.. వందలు, పదుల సంఖ్యలో కూడా ప్రవేశాలు జరగడం లేదు. అధ్యాపకులు, సిబ్బంది కొరత; వసతుల లేమి వంటివి అక్కడ ప్
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేయడం సరికాదని, ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు