ప్రభుత్వం గత మూడేళ్లుగా బకాయి పడ్డ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులతో పాటూ కళాశాలలకు చెందిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని పట్టణంలోని శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవా�
RS Praveen Kumar | తెలంగాణ ప్రభుత్వం రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప
మేధావుల కార్ఖానాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి వర్సిటీలకు కాంగ్రెస్ పాలకులు కంచెలు వేసి బందీ చేస్తున్నారు. ప్రజాపాలకులమంటూ గొప్పలకుపోయే కాంగ్రెస్ పాలకులు తమ చుట్టూ కంచెలు ఉంటే తప్ప కాలు ముందుకేయడం లేద�
‘ఒక ముఖ్యమంత్రివి అయ్యుండి.. విద్యాశాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా?’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి నిలదీశారు.
సమాజం సంస్కరించబడాలన్నా, సమసమాజ స్థాపన జరుగాలన్నా, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు అభ్యున్నతి సాధించాలన్నా ఒక్క విద్యతోనే సాధ్యం. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూజారి లేని గుడిలా, పంతులు లేని బ
ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉందనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పేర్కొన్నది.
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ సర్కారు సరికొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది. ఫీజుల భారాన్ని తప్పించుకుని, విద్యార్థులపై మోప
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ అన్నార. విద్యారంగ సమస్యలను ప్ర
తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 1969 నాటి తొలి దశ ఉద్యమం నుంచి 2009లో మలి దశ ఉద్యమం దాకా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి మూలస్తంభాలు విద్యార్థులే. కానీ, ఈ రోజు అదే విద్యార్థి లోకం నిర్�
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా అని, ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవ మాటలకు చేతలకు పొంతన లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట
పెండింగ్లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశ
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా అర్జీ పెట్టే కార్య�
పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు క న్నెర్ర చేశారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భా రీ ర్యాలీతో నాగర్కర్నూల్ కలెక్టరేట్ను ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట బ�