ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను నేటి నుంచి బంద్ చేస్తున్నటు ్లప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
FEE Reimbursement : వృత్తివిద్యా కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్. బీఆర్ఎస్ పార్టీ పోరాటం, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చింది. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (FEE Reimbursement) బకాయి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు విద్యార్థుల ఫీజు రీయిబంర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు యాజమాన్యాల ఒత్త�
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల (Fee Reimbursement) విడుదల కోసం వృత్తివిద్యా కాలేజీ యజమాన్యాలు (FATHI) చేపట్టిన విద్యాసంస్థల బంద్ కొనసాగుతున్నది. యాజమాన్యాలతో ఆదివారం చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై సర్కారుతో తాడేపేడో తేల్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు రెడీ అ య్యాయి. పోరాటాన్ని మరింత ఉధృతం చే యాలని నిర్ణయించాయి. సోమవారం నుంచి కాలేజీల నిరవధిక మూసివే
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య, మోసపూరిత వైఖరి అనుసరిస్తున్నదని, దీంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశా
Harish Rao | రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్
అకస్మాత్తుగా బంద్కు పిలుపునిస్తే ఎట్లా? తొందరపడొద్దు.. అల్లరి చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇవ్వాల్సిన బకాయిలను.. కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నాం.
విద్యారంగంపై సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. శనివారం ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని స�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రొఫెషనల్ కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు ఆందోళన బాటపట
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తి వేసేందుకు కాంగ్రస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అందుకే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తు�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సర్కార్పై ఉమ్మడి పోరు చేద్దామని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు కలిసి రావాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.