సీఎం రేవంత్రెడ్డి తన మొండి వైఖరి వీడి పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వ
రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సోమవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర వీధుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థి లోకం కదం తొక్కింది.
Fee Reimbursement | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ
రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిలు రూ.8వేల కోట్ల ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. అనంతరం ర�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాల్సిందేనని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్�
పెండింగ్లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఫ్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోందని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం �
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు ఆర్డీవో కార్యాలయం ఎ�
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువులను దూరం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని శా�
విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు వెంటనే చె ల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంగళవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించింది. కార్యకర్తలను పోలీసులు గేట్ ఎదుటే ఆపగా కొం