పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద బైఠ�
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో 25% ఉచిత సీట్ల అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 50 గ్రామీణ, 46 పట్టణ వార్డుల్లో ఈ సెక్షన్ కింద ఉచిత అడ్మిషన్లు కల్పిస్తామన్నది.
: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను సర్కారు భారీగా పెంచింది. ఒకేసారి విద్యార్థులపై రూ.25వేల భారం మోపింది. రూ.14,900 ఉన్న ఫీజు చాలా కాలేజీల్లో రూ.39 వేలకు చేరింది.
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో మరో ఐదు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)గుర్తింపునకు దరఖాస్తు చేసుకోలేదు.
అందాల పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశార
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్న విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, విద్యార్థులకు రావాల్సిన రూ.8వేల కోట్ల బకాయి బిల్లులు, ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి ప్రభుత్వ పెద్దలు అనేక హామీలతో హోరెత్తించారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పారు. బస్సు యాత్రల పేరిట మేధావులు వాళ్లకు వంత పాడారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాత ప్రభుత్వ విలువ అందరికీ తెలిసొస్తుందని అంటారు. ఏడాదిన్నర కొలువైన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు, ప్రజా ఆకాంక్షలకు తిలోదకాలిస్తుండటంతో దానిపై వ్యతిరేకత అంతకంతకూ పె�
డిగ్రీ ఫస్టియర్లో చేరిన విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేద, బడుగు బలహీనవర్గాలని చూడకుండా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి యాద క్రాంతి (Yada Kranthi) డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల పే
తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ ఒక ప�
స్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చేరాలనుకుంటున్న మీతో పోలిస్తే మా తెలంగాణ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, రాజకీయ, ఉద్యోగపరంగా వెనుకబడిపోయారు. అందుకే మీ మూలంగా తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ, యువతకు, మొ�