రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిలు రూ.8వేల కోట్ల ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. అనంతరం ర�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాల్సిందేనని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్�
పెండింగ్లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఫ్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోందని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం �
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు ఆర్డీవో కార్యాలయం ఎ�
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువులను దూరం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని శా�
విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు వెంటనే చె ల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంగళవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించింది. కార్యకర్తలను పోలీసులు గేట్ ఎదుటే ఆపగా కొం
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకాల వేతనాల సమస్యల గురించి బీఆర్ఎస్ పక్షాన ఖమ్మంలో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు
బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం అదనంగా రూ.100కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయాదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణభవన్లో మ
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సీఎం రేవంత్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.