కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్లో ఉపాధి హామీ కింద పొలంలో నిర్మించుకున్న కల్లం ఇది. ధాన్యాన్ని ఆరబెడుతున్న ఈ రైతు పేరు రాజలింగం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఉపాధిహామీ పథకం కింద రాజలిం�
జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. తొలుత 508 ఎకరాల్లో సాగు చేయడానికి యాక్షన్ప్లాన్ రూపొందించారు. సబ్సిడీపై చిరుధాన్యాల విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇం
వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత కూడా విపరీతంగా వేదిస్తోంది. ఎకరా పొలంలో వరి పండించాలంటే రైతుకు వచ్చే లాభం కన్నా పెట్టుబడే అధికంగా ఉంటుందన
పంట పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకపోతే అనర్థాలూ తప�
హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దస్తరి శ్రవణ్ కుమార్ గత సంవత్సరం నుంచి చేపల సాగు చేస్తున్నాడు. అంతకు ముందు వరి, పత్తి, మక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలను సాగు చేశాడు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఇందుకు పరిష్కార మార్గాలపై వ్యవసాయ అధికారులు దృష్టిపెట్టారు. నూక శాతం వచ్చే వరి రకాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ నే�
యాసంగి సీజన్లో ఆయా పంటల సాగు కు నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా సీజన్లో రికార్డు స్థాయిలో సాగు నీరందనున్నది. జిల్లాలో చాలా వరకు వర్షాలపై ఆధారపడ�
మండల పరిధిలో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు రైతు బంధు సాయం సకాలంలో అందుతుండంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేసేందుకు ఆ�
వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీం తో జిల్లాలోని రైతులు బోరుబావుల కింద పెద్ద ఎత్తున వరిపంటను సాగుచేస్తున్నారు. పంట సాగులో రైతు లు వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఎర
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు అధికంగా వరి పంటను సాగు చేస్తారు. వానకాలం పంటల సాగులో భాగంగా చాలా ప్రాంతాల్లో వరి పంటలు కలుపు దశకు వచ్చాయి. ఎరువుల వినియోగంపై రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో రసాయనాల కో�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటివి రైతుల