Agriculture | వరుసగా వానకాలం, యాసంగి రెండు పంటలు సాగుచేసిన తర్వాత భూమిలో సారం తగ్గుతుంది. ఆ తర్వాత మరో పంట సాగుచేస్తే దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు రైతులు వానకాలం పంట వేసే ముందు వేసవిలో దుక్కులు దున్ను�
Khammam | ఆ ఊరి పరిసరాలన్నీ పచ్చగా కనిపిస్తాయి. ఎటు చూసినా ఆకుకూరల క్షేత్రాలు దర్శనమిస్తాయి. 500 కుటుంబాలు నివాసం ఉంటే పల్లెలో సుమారు 200 కుటుంబాలకు పైగా పెరటి పంటలనే ఆధారపడి జీవిస్తాయి. సుమారు 500 ఎకరాల్లో ఆకుకూరల
Farm on Moon | చందమామపై మానవ శాశ్వత నివాసానికి ప్రణాళికలు వేస్తున్న కొన్ని దేశాలు, మనిషికి అవసరమైన నిత్యావసరాలు కూడా అక్కడే ఉత్పత్తి చేసేలా ఇప్పటి నుంచే ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడిపై పంటల సా�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు యంత్రపరికరాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అందుకు, ప్రతి మండలానికొక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్త�
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.
అమెరికాలో కండ్లు చెదిరే జీతంతో కార్పొరేట్ కొలువులను కాలదన్ని వ్యవసాయం చేసేందుకు భారత్కు తిరిగి రావాలని ఐఐటీ టాపర్స్ జంట సాక్షి భాటియా, అర్పిత్ మహేశ్వరి నిర్ణయించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, శనగ, గోధుమ, జొన్న పంటలను సాగు చేస్తారు. ఏటా వానకాలంలో జిల్లాలో 5 లక్షల ఎకరాల వరకు పంటల సాగు విస్తీర్ణం ఉంటుండగా, 80 శాతం మంది పత్తినే వేస్తారు. జూన్ల
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు. పొలం దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీ�
ఆయిల్పామ్ మొక్కలకు తొలి దశలో వచ్చే పూల గుత్తులను తొలిగించుకోవాలని సిద్ద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మర్కూక్లో రైతు జీవన్రెడ్డి ఆయిల్పామ్ తోటను మండల వ్యవసాయ అధి�
వర్షాకాలం పూర్తవడంతో రైతులు యాసంగి సాగులో బిజీ అయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాతలు సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు అధిక శాతం తెల్ల కుసుమ పంటను సాగు చ
వానకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో పుష్కలంగా నీరు ఉండటంతో పొలం పనుల్లో బిజీ అయ్యారు. సర్కారు సైతం పెట్టుబడి సాయం కింద రైతు బం�
పందిరిపై కూరగాయలు సాగు చేస్తూ ఎందరో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. పందిరిసాగుకు యాజమాన్య పద్ధతులు, మెళకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిం
జరబర పూల సాగు ఎనిమిదేండ్లుగా చేస్తున్నాను. గత ప్రభుత్వాల హయాంలో డబ్బున్న వాళ్లు మాత్రమే ఈ పూల సాగు చేసేవారు. కానీ, సాధారణ రైతు కుటుంబాలేవీ ఈ సాగు చేసేవారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాతే, సీఎం కేసీఆర�