వికారాబాద్ జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తర
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ యంత్రాంగం అందిస్తున్న సేవల్లో పారదర్శకతకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఏఈవో యాక్టివిటీ లాగ�
వరికి కేంద్రం ఉరి వేస్తున్నది. ఎగుమతులు తగ్గినందున సాగు తగ్గించాలని ఒకసారి, విదేశాల్లో డిమాండ్ ఉన్నందున సాగు పెంచాలంటూ కేంద్ర మంత్రులే మరోసారి భిన్న ప్రకటనలు చేశారు. మరోవైపు వరి ఉత్పత్తిలో అగ్రగామిగా �
జిల్లాలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడుగా ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో అంచనాలకు మించి పంటలు సాగు చేస్తున్నారు. 5 లక్షల9వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచన�
రుతువులను బట్టి మనకు జ్వరాలు వస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు తెచ్చుకుంటాం. మరి పంటల సంగతి? తెగుళ్లు, వైరస్లు, చీడపీడలు చుట్టుముడితే? శ్యామసుందర్రెడ్డి అనే డాక్టర్ను సంప్రదిస్తాయి. సమస్య �
వ్యవసాయానికి ఆధారం కాడెడ్లు.. అందుకే రైతులు వాటిని ప్రాణంలా చూసుకుంటారు.. సాగు పనుల్లో కీలక పాత్ర పోషించే ఈ ఎడ్లను అన్నదాతలు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు.. పొలాన్ని చదును చేసి విత్తనాలు వేసేంత వరకు, పొలా�
తన భూమి ఆహారానికి అమృతతుల్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏడేండ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఎదుళ్ల అంజిరెడ్డి.
వానకాలం సాగు 63.66 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా పత్తి 42.61 లక్షల ఎకరాల్లో సాగు కాగా, వరి 6.48 లక్షల ఎకరాలు, కంది 3.95 లక్షల ఎకరాల్లో సాగైంది
ఓడలు బండ్లవుతాయ్...బండ్లు ఓడలవుతాయ్ అన్న నానుడిని నిజం చేస్తున్నాయ్ నేడు మనం చూస్తున్న చిత్రాలు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ప్రత�
వ్యవసాయాధారమైన దేశంలో జాతికి వెన్నెముక వంటి రైతు ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతున్నది. రైతు బీమా ద్వారా 5లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఏటా �
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బంగారం లాంటి పంటలను పండించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పంటలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా సకా�
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బ
ఔరంగబాద్: మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.. హెలికాప్టర్ కొనేందుకు బ్యాంకులో దరఖాస్తు పెట్టుకున్నాడు. హింగోలీకి చెందిన 22 ఏళ్ల రైతు కైలాస్ పతంగే .. ఆరు కోట్ల రుణం ఇవ్వాలని గోరేగావ్లోని ఓ బ్యాంకులో అప్ల�
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక