దేశంలో సేంద్రియ సాగుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. దేశంలో ఎన్ని రాష్ర్టాలకు సేంద్రియ సేద్యానికి కేంద్రం సహకరిస్తున్నదని
నాలుగెకరాల్లో దానిమ్మ తోట వేశాను. మొదట్లో దిగుబడి బాగానే వచ్చింది. కానీ, ఇప్పుడు బ్యాక్టీరియా తెగులు వ్యాపించింది. కాయలపై మచ్చలు ఏర్పడి, పూర్తిగా కుళ్లిపోతున్నాయి. దిగుబడి, నాణ్యత బాగా తగ్గిపోయింది. నివా�
మామిడి’కి శాపంగా మారిన వాతావరణం సరైన చర్యలు చేపట్టకుంటే నష్టపోయే ప్రమాదం వాతావరణ మార్పులు.. ‘ఫలరాజం’పై పగబట్టాయి. డిసెంబర్లో మొదలైన చలి, సంక్రాంతికి చుట్టుముట్టిన పొగ మంచు.. మామిడి తోటలపై తీవ్ర ప్రభావం �
తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశమంతా అమలుకావాలని జాతీయ రైతు ఉద్యమనేత, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో తికాయత్ గురు
కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం ఆయన అరణ్యభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
నిమ్మ తోటను పెంచాలని అనుకొంటున్నాను. ఏ రకం అయితే తెగుళ్లను, చీడపీడలను తట్టుకొని నిలబడుతుంది. అధిక దిగుబడిని అందజేస్తుందో తెలియజేయగలరు.– సంజీవరెడ్డి, సూర్యాపేట. నిమ్మ రకాల్లో ‘కాగ్జి’ రకం శ్రేష్ఠమైంది. �
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
చలికాలంలో ఉసిరి కాయలపై తుప్పు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కోతకు ముందే కాయలు రాలిపోయి, తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లీటర్ నీటిలో 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తుప్పు తెగులును �
పగటి ఎండ తగలడం వల్ల కాలీఫ్లవర్ రంగు మారుతున్నది. దీనివల్ల నాణ్యత లోపించి, మార్కెట్లో అనుకున్న ధర రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – రామమూర్తి, నల్గొండ. కాలీఫ్లవర్ శీతాకాలపు కూరగాయ పంట. వీటి పు�
ఉన్నత విద్య చదివి సేద్యం వైపు 35 ఎకరాల్లో రకరకాల పంటలు వరి తప్ప అన్ని పంటలుంటాయ్ యువరైతు గుండపు సుధీర్ ఘనత ఇదీ! చదివింది ఎంఫార్మసీ.. కానీ వ్యవసాయం అంటే ఇష్టం.. ఆ మక్కువతోనే హైదరాబాద్ వదలి ఊరొచ్చేశాడు.. అంద�
‘భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రం భూమి. భూమి వర్తమానం, విద్య భవిష్యత్. అణగారినవర్గాల దృష్టికోణంలో భూమి కేవలం జీవనాధార వనరు మాత్రమే కాదు, కోల్పోయిన గుర్తింపును, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆధారం.’ – అంబ
ఎంపిక చేసిన చెరువుల్లో ప్రయోగాత్మకంగా.. ప్రాజెక్టుల చెంత చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): భోజన ప్రియుల నోరూరించే కొర్రమీను చేపల పెంపకంపై మత్స్యశాఖ ప్రత్యేక దృష్టిపె�