జ్యేష్ఠ పౌర్ణమిని కర్షకులు ‘ఏరువాక పున్నమి’గా చేసుకుంటారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే దున్నడానికి వెళ్లడమనీ అర్థం. మొదట్లో దీన్ని ‘ఏరు పోక’ అనేవారు. అదే క్రమంగా ఏరువాకగా మార�
వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు వేసవిలో దుక్కులను దున్నుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు. రైతులు వానకాలం, యాసంగి పంటలను తీసుకున్న తర్వాత మళ్లీ వర్షాకా�
రైతుకు దన్నుగా వానకాలం సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రైతులు ఏ పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏవి, ఏ పంట వేస్తే ఎంత ఆమ్దానీ వస్తుంది, సాగుకు అవసరమైన యాజమా�
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�
వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టింది. చిన్న, సన్న కారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ హైరింగ్ స�
రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకొని విత్తనాలు వేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకొని పంటలు వేస�
ప్రస్తుతం వ్యవసాయమంతా రసాయనాల మయమైంది. పొలాల్లో సారం లేక రైతులు రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు. దీంతో భూమిలో సారం తగ్గిపోయి పంట దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి
మహిళా సంఘాల సభ్యులతో అద్దెకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో మహిళా సమాఖ్యలకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. మార్కెట్ అద్దెకన్నా తక్కువ ధరకే రైతుల�
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
వానకాలం సీజన్కు సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. సాగు విస్తీర్ణంతో పాటు ఎరువులు, విత్తనాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈసారి 7,45,708 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. ఒ
మండలంలోని బసంత్పూర్- మామిడ్గి గ్రామ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విభిన్న పంటల పరిశోధనకు కేరాఫ్గా నిలిచింది. ఈ కేంద్రంలో అధిగ దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు క�
Minister Niranjan reddy | యువత వ్యవసాయరంగం వైపు మళ్లాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) సూచించారు. సాగును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జయశంకర్ వర్సిటీ ఆడిటోరియంలో
వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సా�
వ్యవసాయ రంగాన్ని నీరుగార్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల పొలాలను కార్పొరేటు సంస్థలకు అప్పగించి, అదే పొలాల్లో రైత�
నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐత�