రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కొట్లాడుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు.
కాంగ్రెస్ సర్కారు రైతులను దగా చేసింది. ఎన్నికల ముందు అనేక ఆశలు చూపి, గద్దెనెక్కిన తర్వాత దొంగదెబ్బ తీసింది. అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు 500 బోనస్ ఇస్తానని హామీలు గుప్పించిన సీఎం రేవంత్రెడ
ఆగస్టులోపే అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని ఊదరగొట్టిన రేవంత్ సర్కారు..మూడు విడుతల్లో 45 నుంచి 55 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. మిగిలిన రైతులు పోరుబాట పట్టడంతో క్రాప్లోన్ ఫ్య
Rythu Diksha | నేడు ఇందిరా పార్క్ చౌక్ ( Indira Park )వద్ద బీజేపీ పార్టీ(BJP) ఆధ్వర్యంలో రైతు హామీల సాధన దీక్ష(Rythu Diksha )చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం 11 గంటల వరకు 24 గంటల పాటు నిర్వహించనున్న దీక్షలో బీజేపీ ఎమ్మ�
ఎప్పుడో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడిసాయం ఇప్పటికీ పైసా రాలేదు. ఇక ఇప్పుడు ఈ రెండింటికీ ప్రభుత్వం లంకె పెట్టింది. రుణమాఫీ ప
సహజత్వానికి భిన్నంగా పంటల్లో జరిగే జన్యుమార్పిడిని వ్యతిరేకించాలని, ఈ విధానం నిలిపివేతకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో �
‘ఆరు నూరైనా 2024 ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపున్న రుణాలను మాఫీ చేస్తాం. ఈ విషయంలో మాట తప్పేదిలేదు. మడమ తిప్పేది లేదు.’ అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ఆచరణలో అంతా ఒట్టిదే చేసింది.
‘దేవుడా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మన్నించు..’ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగవంతుడిని వేడుకున్నారు. ‘ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానంటూ సాక్షాత్తూ మీమీదే ఒట్టు వేసిన �
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్ వివాదాస్పద
రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే తిరగబడుతామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ను రైతులు హెచ్చరించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో విండో కార్యాలయంలో నిర్వహించిన పీఏసీస్ సర్వసభ్య సమావేశ�
Manohar Khattar | కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వారు రైతులు కాదని అన్నారు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారు కేంద�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక�
షరతులు లేకుండా రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ కాంప్లెక్స్ ఆవరణలో శుక్ర�