రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమని విమర్శించార
మహారాష్ట్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 404 సోలార్ విద్యుత్ ప్లాంట్లతో 1,880 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటి
కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
పేదల పొట్ట కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంచేందుకే సీఎం రేవంత్రెడ్డి మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అది బ్యుటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్.. రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెప్పే నేతలు.. రూ. లక్షన
PM Kisan Yojana | ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దుతు ధర, బోనస్ను పొందాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో �
కొర్రీల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఫలితం క్షేత్రస్థాయిలో రైతులకు దక్కేలా కనిపించడం లేదు. రైతులు చేతికి వచ్చిన పంటను మిషన్లతో కోసి ఆరబెట్టకుండా పచ్చి వడ్లనే మిల్లులకు తర�
నిజామాబాద్ జిల్లాలో 1,46,895 హెక్టార్లలో సన్నరకం, 25,149 హెక్టార్లలో దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. వానాకాలంలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల మేరకు హెక్టారుకు సన్నవడ్లు అయితే 6.84మెట్రిక్ టన్నులు, దొడ్డు రకమైతే 7.52
చెడగొట్టు వాన రైతులను ఆగం జేసింది. చేతికొచ్చిన పంటలను దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు కూడా తోడు కావడంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బత
జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించాల�
Harish Rao | దసరా పండుగలోపు రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. అవసరమైతే దసరా పండుగ తర్వాత ఢి�