రైతుల పంటలకు కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధరకు అదనంగా కాంగ్రెస్ సర్కారు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Harish Rao | ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్కు హరీశ్రా
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు, తీరా అధికారంలోకి
రాష్ట్రంలో ఒకవైపు లక్షల మంది రైతులు రుణమాఫీ, రైతు భరోసా అందక బాధల్లో ఉన్నారు. ఇలాంటి ఎన్నో ప్రాథమ్యాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేవలం నగర అభివృద్ధిపై అద్భుతాలను చెప్తూ స్టేట్ సీఈవోలాగా వ్యవహరిస్తున్న
తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద �
రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చెయ్యలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే.. ఓ పోలీస్ అధికారి తన ప్రతాపం చూపారు. ‘రైతులందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి.. లక్ష రూపాయలు ఖర్చ
అప్పుసొప్పు వేల రూపాయలు పెట్టుబడి వరి సాగు చేస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటంతా ఊడ్చుకుపోయింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురంలో సాగర్ ఎడమ కాల్వకు ఈ నెల ఒకటిన పడిన గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చ
రైతులను, పేదలను కంటతడి పెట్టించడమే కాంగ్రెస్ మార్క్ మార్పు? అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు, రైతుల ఇండ్లపైకి బ్యాంకు అధికారులు.. ఇదేనా? ‘మార్పు’?
రైతు సాగు చట్టాల అమలు గురించి సినీ నటి , బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలన్నీ కంగనా రనౌత్ తీరుని తప్పుబట్టాయి. ఆమె వ్యాఖ్యలపై దేశవ�
వికారాబాద్ జిల్లా మీదుగా వెళ్లనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ వద్దేవద్దని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త అలైన్మెంట్తో పెద్ద మొత్తంలో పట్టా భూములు కోల్పో�
ఎ న్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఏమైందని మక్తల్ ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరిని నిలదీసిన ఘ టన అమరచింత మండలం నాగల్కడ్మూర్లో చోటు చేసుకున్నది.
రైతుల నుంచి వానకాలం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు తప్పేలా లేవు. సివిల్ సైప్లె సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోబోమని రైస్మిల్లర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సన్న బియ్యం సీఎంఆర్, బకాయ