పాడి రైతులకు మంగళవారం రూ. 50 కోట్ల పాల బకాయిలను చెల్లిస్తామని విజయ డెయిరీ చేసిన ప్రకటన ఉత్తమాటగానే మిగిలిపోయింది. విజయ డెయిరీ ఎండీ ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం రాత్రి వరకు నయా పైసా కూడా రైతు ల ఖాతాల్లో జమ కా�
Mega Dairy | రాష్ట్రంలో పాడిరంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా పాడి రైతులకు మేలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం విజయ డెయిరీ ఆధ్వర్యంలో ‘మెగా డెయిరీ’ని నిర్మించింది. రూ. 250కోట్ల భారీ పెట్టుబడితో ప్రతిరోజు 8 లక్షల లీటర
రైతుల పోరాటంతో రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ చేయాలని బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు బాసటగా ఉంటుందని, తమ రైతు పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం నడిగూడెం, చిలుకూరు మండలాల్లో ఆయన పర్యటించారు.
అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మరో రెండు రోజుల్లో పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
MLA Megha Reddy | కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రైతుభరోసా(Rythu Bharosa) పథకాన్ని రైతులందరికీ అమలు చేయలేమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Megha Reddy)అన్నారు. మం గళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ క�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోనే గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నది. రైతు�
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ 2006లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. అనారోగ్యంతో పద్మశ్రీ గత నెల 28న మృతిచెందింది. నెల మాసికం సందర్భంగా గ్రామం
విజయ డెయిరీకి పాలను విక్రయిస్తున్న రైతులు తమకు రెండున్నర నెలలుగా బిల్లులు రావడం లేదంటూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పాలను పారపోసి నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యం
తమను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదంటూ పాడిరైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్కారుపై పోరుకు దిగిన రైతులు ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నాక